ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. పీవీ, ఎన్టీఆర్ తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు సీఎంగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటులేదు.
- కేటీఆర్, తెలంగాణ పురపాలక శాఖ మంత్రి
ఇదీ చూడండి: దమ్ముంటే సమాధులు కూల్చండి: అక్బరుద్దీన్