ETV Bharat / city

'యువ న్యాయవాదులను ఆదుకోండి'

లాక్​డౌన్ నేపథ్యంలో న్యాయవాదులకు 25 వేలు, క్లర్క్​లకు 15 వేలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. ఉపాధి లేక కుటుంబాలను పోషించేందుకు సైతం అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By

Published : Mar 31, 2020, 6:33 AM IST

kanakamedala letter
'యువ న్యాయవాదులు దుర్భర జీవితం గడుపుతున్నారు...ఆదుకోండి'
kanakamedala letter
'యువ న్యాయవాదులు దుర్భర జీవితం గడుపుతున్నారు...ఆదుకోండి'

లాక్​డౌన్ సమయంలో రాష్ట్రంలో యువ న్యాయవాదులకు రూ.25 వేల ఆర్ధిక వెసులుబాటు కల్పించాలని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్... ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్​కు లేఖలు రాశారు. లాక్​డౌన్ కారణంగా యువ న్యాయవాదులు, క్లర్క్స్ కు ఎలాంటి ఆదాయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి ఆహారం, ఆరోగ్య అవసరాలు సైతం తీర్చలేక దుర్భర జీవితం గడుపుతున్నారని వాపోయారు.

ఇవీ చూడండి-నిత్యావసరాల కొరత రాకుండా కంట్రోల్​ రూం ఏర్పాటు

kanakamedala letter
'యువ న్యాయవాదులు దుర్భర జీవితం గడుపుతున్నారు...ఆదుకోండి'

లాక్​డౌన్ సమయంలో రాష్ట్రంలో యువ న్యాయవాదులకు రూ.25 వేల ఆర్ధిక వెసులుబాటు కల్పించాలని రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్... ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్​కు లేఖలు రాశారు. లాక్​డౌన్ కారణంగా యువ న్యాయవాదులు, క్లర్క్స్ కు ఎలాంటి ఆదాయం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి ఆహారం, ఆరోగ్య అవసరాలు సైతం తీర్చలేక దుర్భర జీవితం గడుపుతున్నారని వాపోయారు.

ఇవీ చూడండి-నిత్యావసరాల కొరత రాకుండా కంట్రోల్​ రూం ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.