గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ భేటీ కానున్నారు. కేంద్ర పథకాల హామీలు, వాటి అమలుపై చర్చ జరపనున్నారు. మధ్యాహ్నం ఎలక్ట్రిక్ బస్సులపై అధికారులు ఇవ్వనున్న పవర్పాయింట్ ప్రజంటేషన్ ముఖ్యమంత్రి తిలకించనున్నారు.
ఇదీ చదవండి :