ETV Bharat / city

గన్నవరంలో ఉద్రిక్తత..ఎమ్మెల్యే వంశీ సమక్షంలోనే తోపులాట

గన్నవరం ఎమ్మెల్యే వంశీ, యార్గగడ్డ వర్గీయులు మరోసారి బాహాబాహీకి దిగారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు.

author img

By

Published : Dec 27, 2020, 8:21 PM IST

internal conflicts in ycp
internal conflicts in ycp

కృష్ణా జిల్లా గన్నవరం వైకాపాలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఇందుకు ఇళ్ల పట్టాల పంపిణీపై వేదికైంది. ఎమ్మెల్యే వంశీమోహన్, యార్లగడ్డ వర్గీయుల మధ్య తోపులాటతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వంశీ సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు వివాదాన్ని చక్కదిద్దే యత్నం చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఇదీ చదవండి

కృష్ణా జిల్లా గన్నవరం వైకాపాలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఇందుకు ఇళ్ల పట్టాల పంపిణీపై వేదికైంది. ఎమ్మెల్యే వంశీమోహన్, యార్లగడ్డ వర్గీయుల మధ్య తోపులాటతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వంశీ సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు వివాదాన్ని చక్కదిద్దే యత్నం చేశారు. ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఇదీ చదవండి

హైదరాబాద్ అపోలో ఆస్పత్రి నుంచి​ రజినీకాంత్ డిశ్చార్జ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.