ETV Bharat / city

వినూత్న నిరసన.. రోడ్డుపై బట్టలు ఉతికిన మహిళలు

author img

By

Published : Feb 3, 2020, 3:30 PM IST

అమరావతి ప్రాంత మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్డుపైనే బట్టలు ఉతికిన మహిళలు.. ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ప్రభుత్వం మూల్యం చెల్లిస్తుందని హెచ్చరించారు.

innovative-protest-of-women-in-the-capital-region-in-amaravathi
రోడ్డుపై బట్టలు ఉతికిన రాజధాని ప్రాంత మహిళలు

రోడ్డుపై బట్టలు ఉతికిన రాజధాని ప్రాంత మహిళలు

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న ఆ ప్రాంత ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం రైతులు, మహిళలు.. రహదారిపైనే సామూహికంగా బట్టలు ఉతికారు. దాదాపు 300 మంది మహిళలు బట్టలు ఉతికి తమ నిరసన తెలియజేశారు. 48 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న రైతులు... రాజధాని ప్రాంతంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇంత చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్డుపై బట్టలు ఉతికిన రాజధాని ప్రాంత మహిళలు

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న ఆ ప్రాంత ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం రైతులు, మహిళలు.. రహదారిపైనే సామూహికంగా బట్టలు ఉతికారు. దాదాపు 300 మంది మహిళలు బట్టలు ఉతికి తమ నిరసన తెలియజేశారు. 48 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న రైతులు... రాజధాని ప్రాంతంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇంత చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు అయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: మహిళల పట్ల మతపరమైన వివక్షపై సుప్రీం ప్రశ్నాపత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.