ETV Bharat / city

PENSIONS HIKE: సామాజిక పింఛన్లు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు

author img

By

Published : Dec 29, 2021, 2:16 PM IST

Pensions hike GO release: రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలకు ఇచ్చే 2,250 రూపాయల పింఛన్​ను రూ.2500కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

government-go-on-increasing-pesions-in-ap
సామాజిక పింఛన్లు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

GO release on Pensions: ఏపీలో వద్ధ్యాప్య, వితంతు, ఒంటరి మహిళలు, కల్లుగీత తదితర విభాగాలకు చెందిన సామాజిక పింఛన్లను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 డిసెంబరు నుంచి ఈ పెంపుదల వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

2022 జనవరి 1 తేదీన పెరిగిన మొత్తంతో పింఛన్ చెల్లించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్ఫష్టం చేసింది. ఈ మేరకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పెంపుదలతో ప్రభుత్వంపై అదనంగా రూ.129 కోట్ల మేర భారం పడుతుందని పేర్కొంది.

GO release on Pensions: ఏపీలో వద్ధ్యాప్య, వితంతు, ఒంటరి మహిళలు, కల్లుగీత తదితర విభాగాలకు చెందిన సామాజిక పింఛన్లను రూ.2,250 నుంచి రూ.2,500కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 డిసెంబరు నుంచి ఈ పెంపుదల వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

2022 జనవరి 1 తేదీన పెరిగిన మొత్తంతో పింఛన్ చెల్లించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్ఫష్టం చేసింది. ఈ మేరకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పెంపుదలతో ప్రభుత్వంపై అదనంగా రూ.129 కోట్ల మేర భారం పడుతుందని పేర్కొంది.

ఇదీ చూడండి:

KTR tweet on Somu Veerraju: వావ్.. వాట్ ఎ స్కీం.. వాట్ ఎ షేమ్.. సోము వీర్రాజుపై కేటీఆర్​ సెటైర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.