ETV Bharat / city

'ఆదాయం ఉన్న రైల్వే స్టేషన్​ను ప్రైవేటీకరిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది?'

విజయవాడ రైల్వేస్టేషన్​ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం సిద్దమవుతుంటే... రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడమేంటని తెదేపా నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు.

author img

By

Published : Mar 22, 2021, 3:36 PM IST

Gorantla Butchayya Chaudhary
తెదేపానేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి

విజయవాడ రైల్వేస్టేషన్​ను ప్రైవేటీకరిస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. విజయవాడ రైల్వేస్టేషన్​ని 99 సంవత్సరాలపాటు ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇవ్వడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోందని ఆరోపించారు. ఆదాయం ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్​ని ప్రైవేటు వ్యక్తులు చేతుల్లో పెట్టడం ఏంటని గోరంట్ల ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

విజయవాడ రైల్వేస్టేషన్​ను ప్రైవేటీకరిస్తుంటే... రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. విజయవాడ రైల్వేస్టేషన్​ని 99 సంవత్సరాలపాటు ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇవ్వడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోందని ఆరోపించారు. ఆదాయం ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్​ని ప్రైవేటు వ్యక్తులు చేతుల్లో పెట్టడం ఏంటని గోరంట్ల ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

'ఫ్రంట్ లైన్ వారియర్స్​ను వేధింపులకు గురిచేయడం బాధాకరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.