ETV Bharat / city

Gold Seized at Shamshabad: బంగారం తరలిస్తున్న సౌదీ ప్రయాణికుడు.. శంషాబాద్ విమానాశ్రయంలో పట్టివేత

author img

By

Published : Feb 13, 2022, 3:19 PM IST

Gold Seized: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ లోని శంషాబాద్​ విమానాశ్రయంలో.. కస్టమ్స్​ అధికారులు పెద్ద మొత్తంలో బంగారం పట్టుకున్నారు. జడ్డా నుంచి వచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు.. రూ.12.74 లక్షల విలువైన 248 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Gold Seized at Shamshabad
బంగారం తరలిస్తున్న సౌదీ ప్రయాణికుడు...శంషాబాద్ విమానాశ్రయంలో పట్టివేత

Gold Seized : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి 248 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం తరలింపుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Gold Seized : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి 248 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం తరలింపుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : కల్లూరులో దారుణం... మూడు నెలల పసికందును చంపి ఉరేసుకున్న తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.