ETV Bharat / city

జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల

author img

By

Published : Mar 11, 2021, 1:01 PM IST

మైనారిటీ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద చెల్లించాల్సిన మొత్తాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 24 కోట్ల 32 లక్షల రూపాయల మొత్తానికి బడ్జెట్​ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

funds released to jagananna vidhya divena for minority students
funds released to jagananna vidhya divena for minority students

అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద చెల్లించాల్సిన మొత్తాన్ని విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆఖరు త్రైమాసికానికి గాను... 24 కోట్ల 32 లక్షల రూపాయల మొత్తాన్ని విడుదల చేశారు.

ఈ పథకం కింద గతంలోని బకాయిలనూ చెల్లించాలని ప్రభుత్వం ఏపీ క్రీస్టీయన్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎండీని ఆదేశించింది. మొత్తంగా... 24 కోట్ల 32 లక్షల రూపాయల మొత్తానికి బడ్జెట్​ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం కింద చెల్లించాల్సిన మొత్తాన్ని విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆఖరు త్రైమాసికానికి గాను... 24 కోట్ల 32 లక్షల రూపాయల మొత్తాన్ని విడుదల చేశారు.

ఈ పథకం కింద గతంలోని బకాయిలనూ చెల్లించాలని ప్రభుత్వం ఏపీ క్రీస్టీయన్ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎండీని ఆదేశించింది. మొత్తంగా... 24 కోట్ల 32 లక్షల రూపాయల మొత్తానికి బడ్జెట్​ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఇదీ చదవండి:

'పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.