ETV Bharat / city

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. రైతు ఆందోళన - amaravathi farmer latest news

అమరావతి కోసం రైతులు 418రోజులుగా ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని.. ఓ రైతు వాటర్ ట్యాంకర్ ఎక్కి ఆందోళనకు దిగారు. అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ నినాదాలు చేశారు.

farmer-demands
farmer-demands
author img

By

Published : Feb 7, 2021, 3:56 PM IST

Updated : Feb 7, 2021, 5:17 PM IST

రాష్ట్ర పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో.. నాగేశ్వరరావు అనే రైతు నీళ్ల ట్యాంక్ ఎక్కారు. అమరావతి కోసం 418 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతికి మద్దతుగా నినాదాలు చేస్తూనే.. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన తర్వాతే... ఆయన శాంతించి కిందకు దిగారు.

రాష్ట్ర పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో.. నాగేశ్వరరావు అనే రైతు నీళ్ల ట్యాంక్ ఎక్కారు. అమరావతి కోసం 418 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతికి మద్దతుగా నినాదాలు చేస్తూనే.. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన తర్వాతే... ఆయన శాంతించి కిందకు దిగారు.

ఇదీ చదవండి:

అమలాపురంలో అగ్నిప్రమాదం

Last Updated : Feb 7, 2021, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.