ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM

టాప్ టెన్ న్యూస్ @ 11 AM

author img

By

Published : Mar 1, 2021, 11:00 AM IST

11 am top news
ప్రధాన వార్తలు
  • రేణిగుంట విమానాశ్రయంలో గంటకుపైగా లోపలే బైఠాయించిన చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు విమానాశ్రయంలోపలే బైఠాయించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • 'ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా?'

చిత్తూరు జిల్లాలో తెదేపా నేతల గృహనిర్బంధంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని నిలదీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అన్ని పార్టీల నుంచి మఖ్యనేతలు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పాకాల వైకాపా నేతపై దాడి చేసింది... సొంత పార్టీ నేతలే!

చిత్తూరు జిల్లా పాకాల వైకాపా నేతపై దాడి చేసిన దుండగులను పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్ర వైకాపా సేవాదళ్ కార్యదర్శి కుమారుడే ఈ దాడి చేశాడని పోలీసులు తెలిపారు. మరో ఆరుగురిని అదుపుాలోకి తీసుకున్నారు. సొంతపార్టీలో విభేదాలే ఘటనకు కారణమని వారు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రోడ్టు పక్కన రెస్టారెంట్​లో అమిత్​ షా భోజనం

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. తమిళనాడు విల్లుపురం జాతీయ రహదారిపై ఉన్న రెస్టారెంట్​లో భోజనం చేశారు. అనుకోని అతిధిలా వచ్చిన కేంద్ర మంత్రిని చూసిన అక్కడి వారు ఆశ్యర్యపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వెంబడించి మరీ బైక్​ను ఢీకొట్టిన పోలీసు వాహనం

ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులను పోలీసులు 1.5కిమీ వెంబడించి మరీ ఢీకొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. వీడియో కోసం క్లిక్ చేయండి.

  • సెలబ్రిటీల ట్వీట్స్​ ఇక ఫ్రీగా చూడలేం!

మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్​.. కొత్త ఫీచర్స్​ను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫీచర్స్​ ద్వారా వారి వారి ఇష్టాలను బట్టి ఏదైనా గ్రూప్​ను రూపొందించటం లేదా గ్రూప్​లో జాయిన్ అవ్వొచ్చని పేర్కొంది. అంతేకాక అదనపు సమాచారం కావాలంటే ఫాలోవర్లు నగదు చెల్లించేలా 'సూపర్ ఫాలోస్' పేరుతో పేమెంట్​ ఫీచర్​ను తీసుకు రానున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అరుదైన బటన్లతో మ్యూజియం.. ఎక్కడంటే?

కొందరు రకరకాల గడియారాలను సేకరిస్తుంటారు. మరికొందరు పాత కరెన్సీ నోట్లను సేకరిస్తుంటారు. ఇదే తరహాలో అరుదైన బటన్స్​ను సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఓ మహిళ. అందుకోసం ఏకంగా 16 ఏళ్లపాటు శ్రమించారు. విభిన్నమైన బటన్​లు సేకరించి ఓ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆమె ఎవరు? ఆ మ్యూజియం ఎక్కడ ఉంది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రేక్షకులు లేకుండానే చివరి మూడు టీ20లు

స్వదేశంలో ఆసీస్​తో జరగాల్సిన చివరి మూడు టీ20లను ఖాళీ స్టేడియాల్లో జరపాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కరోనా కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అల్లరి నరేశ్​ పేరు మార్చుకో.. నాని సలహా

థియేటర్లలో 'నాంది' సినిమా విశేషాదరణ లభిస్తున్న దృష్ట్యా హీరో అల్లరి నరేశ్​ను మెచ్చుకున్నారు నాని. పేరు మార్చుకోవాలని అతడికి సూచిస్తూ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రేణిగుంట విమానాశ్రయంలో గంటకుపైగా లోపలే బైఠాయించిన చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలోనే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా చంద్రబాబు విమానాశ్రయంలోపలే బైఠాయించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • 'ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా?'

చిత్తూరు జిల్లాలో తెదేపా నేతల గృహనిర్బంధంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా అని నిలదీశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అన్ని పార్టీల నుంచి మఖ్యనేతలు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పాకాల వైకాపా నేతపై దాడి చేసింది... సొంత పార్టీ నేతలే!

చిత్తూరు జిల్లా పాకాల వైకాపా నేతపై దాడి చేసిన దుండగులను పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్ర వైకాపా సేవాదళ్ కార్యదర్శి కుమారుడే ఈ దాడి చేశాడని పోలీసులు తెలిపారు. మరో ఆరుగురిని అదుపుాలోకి తీసుకున్నారు. సొంతపార్టీలో విభేదాలే ఘటనకు కారణమని వారు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రోడ్టు పక్కన రెస్టారెంట్​లో అమిత్​ షా భోజనం

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. తమిళనాడు విల్లుపురం జాతీయ రహదారిపై ఉన్న రెస్టారెంట్​లో భోజనం చేశారు. అనుకోని అతిధిలా వచ్చిన కేంద్ర మంత్రిని చూసిన అక్కడి వారు ఆశ్యర్యపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వెంబడించి మరీ బైక్​ను ఢీకొట్టిన పోలీసు వాహనం

ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులను పోలీసులు 1.5కిమీ వెంబడించి మరీ ఢీకొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. వీడియో కోసం క్లిక్ చేయండి.

  • సెలబ్రిటీల ట్వీట్స్​ ఇక ఫ్రీగా చూడలేం!

మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్​.. కొత్త ఫీచర్స్​ను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఫీచర్స్​ ద్వారా వారి వారి ఇష్టాలను బట్టి ఏదైనా గ్రూప్​ను రూపొందించటం లేదా గ్రూప్​లో జాయిన్ అవ్వొచ్చని పేర్కొంది. అంతేకాక అదనపు సమాచారం కావాలంటే ఫాలోవర్లు నగదు చెల్లించేలా 'సూపర్ ఫాలోస్' పేరుతో పేమెంట్​ ఫీచర్​ను తీసుకు రానున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అరుదైన బటన్లతో మ్యూజియం.. ఎక్కడంటే?

కొందరు రకరకాల గడియారాలను సేకరిస్తుంటారు. మరికొందరు పాత కరెన్సీ నోట్లను సేకరిస్తుంటారు. ఇదే తరహాలో అరుదైన బటన్స్​ను సేకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఓ మహిళ. అందుకోసం ఏకంగా 16 ఏళ్లపాటు శ్రమించారు. విభిన్నమైన బటన్​లు సేకరించి ఓ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ఇంతకీ ఆమె ఎవరు? ఆ మ్యూజియం ఎక్కడ ఉంది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ప్రేక్షకులు లేకుండానే చివరి మూడు టీ20లు

స్వదేశంలో ఆసీస్​తో జరగాల్సిన చివరి మూడు టీ20లను ఖాళీ స్టేడియాల్లో జరపాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కరోనా కేసులు పెరుగుతుండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అల్లరి నరేశ్​ పేరు మార్చుకో.. నాని సలహా

థియేటర్లలో 'నాంది' సినిమా విశేషాదరణ లభిస్తున్న దృష్ట్యా హీరో అల్లరి నరేశ్​ను మెచ్చుకున్నారు నాని. పేరు మార్చుకోవాలని అతడికి సూచిస్తూ ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.