ETV Bharat / city

దిశ కేసు: నిందితులు వాడిన లారీ దృశ్యాలు విడుదల

author img

By

Published : Dec 9, 2019, 5:43 PM IST

తెలంగాణ దిశ ఘటనలో నిందితులు వాడిన లారీ దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను తెలంగాణ సైబరాబాద్​ పోలీసులు ఎన్​కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.

cyberabad police released the lorry scenes of accuse persons in disha issue
దిశ కేసులో నిందితులు వాడిన లారీ దృశ్యాలు విడుదల చేసిన పోలీసులు
దిశ కేసులో నిందితులు వాడిన లారీ దృశ్యాలు విడుదల చేసిన పోలీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలో నిందితులు వాడిన లారీ దృశ్యాలను ఈరోజు పోలీసులు విడుదల చేశారు. దిశను అత్యాచారం చేసి హతమార్చిన కిరాతకులు... లారీలో వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. సీన్​రీకన్​స్ట్రక్షన్ కోసం వెళ్లగా పోలీసులపైకి నిందితులు దాడికి పాల్పడగా... సైబరాబాద్ పోలీసులు నలుగురిని ఎన్​కౌంటర్ చేశారు.

దిశ కేసులో నిందితులు వాడిన లారీ దృశ్యాలు విడుదల చేసిన పోలీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలో నిందితులు వాడిన లారీ దృశ్యాలను ఈరోజు పోలీసులు విడుదల చేశారు. దిశను అత్యాచారం చేసి హతమార్చిన కిరాతకులు... లారీలో వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. సీన్​రీకన్​స్ట్రక్షన్ కోసం వెళ్లగా పోలీసులపైకి నిందితులు దాడికి పాల్పడగా... సైబరాబాద్ పోలీసులు నలుగురిని ఎన్​కౌంటర్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.