ETV Bharat / city

CM JAGAN : సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

author img

By

Published : Oct 1, 2021, 10:01 AM IST

సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. తుపానుతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ఆయన ముఖ్యమంత్రికి సూచించారు.

CPI state secretary Ramakrishna's letter to CM Jagan
సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. సీఎం జగన్‌కు లేఖ రాశారు. కేంద్ర బృందాన్ని రప్పించి వెంటనే కేంద్రం నుంచి సాయం కోరాలని ఆకాంక్షించారు. అంతేకాక.. రైతులకు రుణాలు, విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని తెలిపారు.

గులాబ్ తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. సీఎం జగన్‌కు లేఖ రాశారు. కేంద్ర బృందాన్ని రప్పించి వెంటనే కేంద్రం నుంచి సాయం కోరాలని ఆకాంక్షించారు. అంతేకాక.. రైతులకు రుణాలు, విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని తెలిపారు.

ఇదీ చదవండి :KRMB and GRMB : 'ప్రాజెక్టుల నిర్వహణపై పూర్తి సమాచారం ఇవ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.