ETV Bharat / city

బాలింతకు కరోనా.. చికిత్స పొందుతూ మృతి - యాదాద్రిలో కరోనాతో బాలింత మృతి

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా వైరస్.. ఓ బాలింతను బలి తీసుకుంది. పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలిన ఆమెను.. ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసింది.

yadadri_carona
yadadri_carona
author img

By

Published : Jun 2, 2020, 6:46 PM IST

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బాలింత.. కరోనాతో మృతి చెందింది. వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం హైదరాబాద్​లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు.

ఆ మహిళ ఇంటి సమీప పరిసరాలను, కాలనీలను కంటైన్మెంట్ జోన్​గా అధికారులు ప్రకటించారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు. ప్రజలు రాకపోకలు చేయకుండా కర్ఫ్యూ విధించారు. మృతురాలి ప్రైమరీ కాంటాక్ట్స్​ను సుమారు 13 మందిని గుర్తించి హోమ్ క్వారంటైన్​ విధించారు.

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బాలింత.. కరోనాతో మృతి చెందింది. వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం హైదరాబాద్​లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు.

ఆ మహిళ ఇంటి సమీప పరిసరాలను, కాలనీలను కంటైన్మెంట్ జోన్​గా అధికారులు ప్రకటించారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు. ప్రజలు రాకపోకలు చేయకుండా కర్ఫ్యూ విధించారు. మృతురాలి ప్రైమరీ కాంటాక్ట్స్​ను సుమారు 13 మందిని గుర్తించి హోమ్ క్వారంటైన్​ విధించారు.

ఇవీ చూడండి:

బంగారు తెలంగాణ దిశగా.. పచ్చని మాగాణియే లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.