ETV Bharat / city

'కొవిడ్‌ సోకడం నేరం కాదు...వైరస్ ఎవరికైనా వ్యాపిస్తుంది'

author img

By

Published : May 23, 2020, 5:25 PM IST

కొవిడ్ పట్ల ప్రజలకు ఉన్న భయాందోళనలు తొలగించేందుకు అధికారులు కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. కరోనా నియంత్రణ చర్యలపై సమీక్షించిన ముఖ్యమంత్రి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

cm ys jagan
cm ys jagan

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ పట్ల ఉన్న ప్రజలకు భయాందోళనను తొలగించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 8 జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంచాలని సీఎం ఆదేశించారు. ఐసోలేషన్, ఆక్సిజన్ సదుపాయం మరిన్ని పడకలను పెంచాలని సూచించారు.

కొవిడ్‌ సోకడం పాపం, నేరం కాదు...వైరస్ ఎవరికైనా వ్యాపిస్తుంది. పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.‌ కనీస జాగ్రత్తలు, వైద్యసహాయంతో కోలుకోవడం సులభం. వెంటనే ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సింగ్‌ పోస్టులను భర్తీ చేయాలి - సీఎం జగన్

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ పట్ల ఉన్న ప్రజలకు భయాందోళనను తొలగించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 8 జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంచాలని సీఎం ఆదేశించారు. ఐసోలేషన్, ఆక్సిజన్ సదుపాయం మరిన్ని పడకలను పెంచాలని సూచించారు.

కొవిడ్‌ సోకడం పాపం, నేరం కాదు...వైరస్ ఎవరికైనా వ్యాపిస్తుంది. పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.‌ కనీస జాగ్రత్తలు, వైద్యసహాయంతో కోలుకోవడం సులభం. వెంటనే ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సింగ్‌ పోస్టులను భర్తీ చేయాలి - సీఎం జగన్

ఇదీ చదవండి:

'తితిదే భూముల విక్రయాన్ని వెంటనే ఆపాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.