పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా ఆయనకు సీఎం జగన్ నివాళులర్పించారు. జాతీయపతాక రూపశిల్పి, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళికి ఘన నివాళి తెలిపారు. పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: కొల్లు రవీంద్రను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు