ETV Bharat / city

'వారి పరిశోధనలు పేదరిక నిర్మూలనకు దోహదపడతాయి'

ఆర్థికశాస్త్రంలో నోబెల్ అవార్డు సాధించిన అభిజిత్ బెనర్జీ, మైఖెల్ క్రైమర్, ఎస్తేర్ డుప్లొలకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. నిజయతీగా ఒక మంచిపని చేసేందుకు స్ఫూర్తినిస్తాయని ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు.

author img

By

Published : Oct 15, 2019, 4:42 PM IST

నోబెల్ విజేతలకు చంద్రబాబు అభినందన

ఆర్థికశాస్త్రంలో నోబెల్ అవార్డు సాధించిన అభిజిత్ బెనర్జీ, మైఖెల్ క్రైమర్, ఎస్తేర్ డుప్లొలకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. అంకితభావంతో వీరు చేసిన పరిశోధనలు పేదరిక నిర్మూలనకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. నిజయతీగా ఒక మంచిపని చేసేందుకు స్ఫూర్తినిస్తాయని ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు.

ఇవీ చదవండి..

ఆర్థికశాస్త్రంలో నోబెల్ అవార్డు సాధించిన అభిజిత్ బెనర్జీ, మైఖెల్ క్రైమర్, ఎస్తేర్ డుప్లొలకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. అంకితభావంతో వీరు చేసిన పరిశోధనలు పేదరిక నిర్మూలనకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. నిజయతీగా ఒక మంచిపని చేసేందుకు స్ఫూర్తినిస్తాయని ట్విట్టర్ ద్వారా ఆకాంక్షించారు.

ఇవీ చదవండి..

chandrababu congratulate the nobel prize winners
నోబెల్ విజేతలకు చంద్రబాబు అభినందన

నెల్లూరులో చంద్రబాబు పర్యటన: నేడు ఆరు నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.