ETV Bharat / city

దుగ్గిరాల పూర్ణయ్య మృతికి చంద్రబాబు సంతాపం

author img

By

Published : Mar 29, 2020, 11:38 PM IST

ఆకాశవాణి దిల్లీ కేంద్రంలో సేవలు అందించిన తొలితరం న్యూస్ రీడర్ దుగ్గిరాల పూర్ణయ్య మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పూర్ణయ్య అందించిన సేవలను కొనియాడారు. పూర్ణయ్య కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చంద్రబాబు
చంద్రబాబు
చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్

రేడియో శ్రోతలకు ఎంతో సుపరిచితమైన తెలుగు న్యూస్‌ రీడర్‌ దుగ్గిరాల పూర్ణయ్య మరణం విచారకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆకాశవాణి దిల్లీ కేంద్రంలో తెలుగు వార్తా విభాగాధిపతిగా, తొలితరం న్యూస్ రీడర్​గా నాలుగు దశాబ్దాలకు పైగా పూర్ణయ్య అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. పూర్ణయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇదీ చదవండి : బ్రహ్మకుమారి దాది జానకి మృతి పట్ల చంద్రబాబు సంతాపం

చంద్రబాబు ట్వీట్
చంద్రబాబు ట్వీట్

రేడియో శ్రోతలకు ఎంతో సుపరిచితమైన తెలుగు న్యూస్‌ రీడర్‌ దుగ్గిరాల పూర్ణయ్య మరణం విచారకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆకాశవాణి దిల్లీ కేంద్రంలో తెలుగు వార్తా విభాగాధిపతిగా, తొలితరం న్యూస్ రీడర్​గా నాలుగు దశాబ్దాలకు పైగా పూర్ణయ్య అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. పూర్ణయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఇదీ చదవండి : బ్రహ్మకుమారి దాది జానకి మృతి పట్ల చంద్రబాబు సంతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.