ETV Bharat / city

కరోనాతో విజయనగరం సీసీఎస్ డీఎస్పీ మృతి - corona deaths in vizianagaram district

కొవిడ్ బారిన పడి విజయనగరం సీసీఎస్ డీఎస్పీ జె.పాపారావు ప్రాణాలు విడిచారు. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

corona
css dsp dead with corona
author img

By

Published : Apr 18, 2021, 10:31 AM IST

కరోనాతో విజయనగరం సీసీఎస్ డీఎస్పీ జె.పాపారావు మృతి చెందారు. విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. ఆయన భార్య కూడా కొద్దిరోజులుగా అదే ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారి ఇద్దరు పిల్లలకు కేర్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.

ఇదీ చదవండి

కరోనాతో విజయనగరం సీసీఎస్ డీఎస్పీ జె.పాపారావు మృతి చెందారు. విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. ఆయన భార్య కూడా కొద్దిరోజులుగా అదే ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారి ఇద్దరు పిల్లలకు కేర్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.

ఇదీ చదవండి

తిరుపతి ఉపఎన్నికలో దొంగ ఓట్ల దందా..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.