ETV Bharat / city

తెలంగాణ: పురపాలక సిబ్బందిపై తండ్రీకొడుకుల దాడి

author img

By

Published : Apr 17, 2021, 8:37 PM IST

ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి ఒక్కరు మాస్క్​ పెట్టుకోవాలని ప్రభుత్వం సూచనలు చేసింది. కానీ మాస్క్​ పెట్టుకోవాలని సూచించినందుకు తండ్రీకుమారులు కలిసి పురపాలక సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్​లోని గౌతమ్​నగర్​లో జరిగింది.

father and son attack on municipal staff, two persons attack on municipal staff for asking them to put mask
నిజామాబాద్​లో పురపాలక సిబ్బందిపై తండ్రీకొడుకుల దాడి, మాస్కు పెట్టుకొమ్మని చెప్పినందుకు పురపాలక సిబ్బందిపై దాడి
పురపాలక సిబ్బందిపై దాడి చేస్తున్న తండ్రి, కుమారుడు

తెలంగాణలోని నిజామాబాద్‌లో తండ్రీకుమారులు రెచ్చిపోయారు. మాస్క్‌ వేసుకోవాలని చెప్పినందుకు పురపాలక సిబ్బందిపై దాడి చేశారు. గౌతమ్‌నగర్‌లో పురపాలక సిబ్బంది చెత్త సేకరించేందుకు వెళ్లారు. ఓ ఇంటి యజమానికి మాస్క్‌ వేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: 'దిల్లీలో పరిస్థితులు మరింత ఆందోళకరం'

మంచి విషయం చెప్పినందుకు పాటించాల్సింది పోయి.. ఆ తండ్రీకుమారులు కలిసి పురపాలక సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడి చేసిన ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని పురపాలక సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

గొల్లమామిడాడలో ఏకాంతంగా శ్రీరామ నవమి ఉత్సవాలు

పురపాలక సిబ్బందిపై దాడి చేస్తున్న తండ్రి, కుమారుడు

తెలంగాణలోని నిజామాబాద్‌లో తండ్రీకుమారులు రెచ్చిపోయారు. మాస్క్‌ వేసుకోవాలని చెప్పినందుకు పురపాలక సిబ్బందిపై దాడి చేశారు. గౌతమ్‌నగర్‌లో పురపాలక సిబ్బంది చెత్త సేకరించేందుకు వెళ్లారు. ఓ ఇంటి యజమానికి మాస్క్‌ వేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: 'దిల్లీలో పరిస్థితులు మరింత ఆందోళకరం'

మంచి విషయం చెప్పినందుకు పాటించాల్సింది పోయి.. ఆ తండ్రీకుమారులు కలిసి పురపాలక సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాడి చేసిన ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని పురపాలక సిబ్బంది డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చదవండి:

గొల్లమామిడాడలో ఏకాంతంగా శ్రీరామ నవమి ఉత్సవాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.