ETV Bharat / city

ప్రధానవార్తలు@9am

author img

By

Published : Sep 19, 2022, 8:59 AM IST

.

ap topnews
ప్రధానవార్తలు@9am

  • Amaravati: అమరావతి అంతమే 'ఎజెండా'

రాజధానిగా అమరావతి తమకు సమ్మతమేనంటూ ప్రతిపక్ష నేత హోదాలో నాడు శాసనసభ సాక్షిగా ప్రకటించిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా మాట మార్చేశారు. అమరావతి నాశనమే ఏకైక ఎజెండాగా దానిపై విష ప్రచారానికి తెరతీశారు. పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల పాట పాడుతూ.. ప్రజా రాజధాని అమరావతిని పాతాళంలోకి తొక్కేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మన్యంలో కాసులు కురిపిస్తున్న మిరియాలు...

సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన మిరియాలకు ప్రపంచ దేశాల్లో గిరాకీ ఉంది. కాఫీలో అంతరపంటగా విశాఖ మన్యానికి పరిచయమైన ఈ మిరియాలు గిరిజనులకు లాభాలను ఆర్జించిపెడుతున్నాయి. ప్రధాన పంట అయిన కాఫీకంటే రెట్టింపు లాభాలను ఈ పంట ద్వారా పొందుతుండటంతో రైతులు మిరియాల సాగుపై ఆసక్తి కనపరుస్తున్నారు. కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏలు కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాల సాగును ప్రోత్సహిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సెప్టెంబరును ‘పోషణ మాసం’గా నిర్వహిస్తోన్న ప్రభుత్వం

ఆకాశంలో చందమామనో పెరట్లో లేగదూడనో చూపిస్తూ, లేదంటే ఒళ్లో కూర్చోబెట్టుకుని కథలు చెబుతూ, ‘ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద...’ అంటూ చిట్టి బొజ్జ నిండేలా గోరుముద్దలు తినిపించడం ఒకప్పటి మాట. టీవీ చూస్తూనో ఫోను చూపిస్తూనో అన్నం పెట్టామనిపించడం ఇప్పటి మాట. మన జీవనశైలిలోనే కాదు, తినే తిండిలోనూ మార్పులొచ్చేశాయి. అవసరాన్ని మించి ఇష్టాయిష్టాలదే పైచేయి అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రైలు నుంచి పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

నెల్లూరు జిల్లాలోని వేదాయపాళెం రైల్వే స్టేషన్ సమీపంలో భువనేశ్వర్​ ఎక్స్​ప్రెస్ నుంచి పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భువనేశ్వర్​ నుంచి తిరుపతి బయల్దేరిన భువనేశ్వర్​ ఎక్స్​ప్రెస్​లో వేదాయపాళెం రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే పొగలు లేచాయి. ఎస్-3 భోగి నుంచి పొగ రావటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సిటీ బస్సులో భారీగా మంటలు.. లోపల 12 మంది ప్రయాణికులు.. చివరకు..

ప్రయాణంలో ఉన్న బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో ఈ ఘటన జరిగింది. కర్మాడ్ నుంచి ఔరంగాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్​కు వెళ్తున్న ఈ స్మార్ట్ సిటీ బస్సులో.. వరూద్ ఫతా ప్రాంతంలో ఉండగా మంటలు అంటుకున్నాయి. ఘటన సమయంలో బస్సులో 10 నుంచి 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం సంభవించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వాగు దాటుతూ ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు..

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించి ఓ యువకుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఉత్తరాఖండ్​లోని హల్ద్వానీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సుమారు 6 గంటల సమయంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న భాక్రా వాగును దాటేందుకు ప్రయత్నించాడు ఆ వ్యక్తి. ఒక్కసారిగా పట్టు కోల్పోయి ప్రవాహంతోపాటే కొట్టుకుపోయాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మూడోసారీ 'పిల్ల' ప్రభావం.. వందేళ్లలో ఇదే తొలిసారి

ఎల్‌ నినో అంటే పిల్లాడు; లా నినా అంటే పిల్ల అని స్పానిష్‌ భాషలో అర్థం! వాతావరణంలో సంభవించే పరస్పర విరుద్ధ పరిణామాలను ఈ పేర్లతో పిలుస్తుంటారు. ముఖ్యంగా దక్షిణ అమెరికా తీరం, భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితలంపై అసాధారణ వేడి లేదా.. చల్లదనం లాంటివి నమోదవుతుంటాయి. ఈ పరిణామాలను ఎల్‌ నినో సదరన్‌ ఆసిలేషన్‌ సిస్టమ్‌ (ఇఎన్‌ఎస్‌ఓఎస్‌) అంటుంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 2023 మార్చిలోపు అమరరాజా వ్యాపారాల విలీనం..

విద్యుత్‌ వాహన రంగంలో ప్రముఖ బ్యాటరీ సంస్థ అమరరాజా భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​ విక్రమాదిత్య గౌరినేని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అమరరాజా పవర్‌ సిస్టమ్స్‌, అమరరాజా ఇన్‌ఫ్రాల విలీనం చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వీటి టర్నోవర్‌ను రూ.1,200 కోట్ల నుంచి 2025 కల్లా రూ.3,000 కోట్లకు చేర్చాలని లక్ష్యం విధించుకున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బౌలర్లు.. గాడిన పడతారా? కప్పు తెస్తారా?

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఆసియా కప్‌లో అడుగుపెట్టిన టీమ్‌ఇండియా.. కనీసం ఫైనల్‌ చేరకుండానే నిష్క్రమించింది. ఈ పరాభవానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. బౌలింగ్‌ వైఫల్యం . బుమ్రా, హర్షల్‌ లేని బౌలింగ్‌ దళం సత్తాచాటలేకపోయింది. ఇప్పుడిక టీ20 ప్రపంచకప్‌పై దృష్టి సారించాల్సిన సమయం వచ్చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అతిలోక సుందరి శ్రీదేవిలా పేరు తెచ్చుకోవాలి'

'ఉప్పెన' చిత్రంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది కృతి శెట్టి. తాజాగా ఆమె సుధీర్​బాబుతో నటించిన చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో పలు విషయాలపై ముచ్చటించారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Amaravati: అమరావతి అంతమే 'ఎజెండా'

రాజధానిగా అమరావతి తమకు సమ్మతమేనంటూ ప్రతిపక్ష నేత హోదాలో నాడు శాసనసభ సాక్షిగా ప్రకటించిన జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా మాట మార్చేశారు. అమరావతి నాశనమే ఏకైక ఎజెండాగా దానిపై విష ప్రచారానికి తెరతీశారు. పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల పాట పాడుతూ.. ప్రజా రాజధాని అమరావతిని పాతాళంలోకి తొక్కేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మన్యంలో కాసులు కురిపిస్తున్న మిరియాలు...

సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన మిరియాలకు ప్రపంచ దేశాల్లో గిరాకీ ఉంది. కాఫీలో అంతరపంటగా విశాఖ మన్యానికి పరిచయమైన ఈ మిరియాలు గిరిజనులకు లాభాలను ఆర్జించిపెడుతున్నాయి. ప్రధాన పంట అయిన కాఫీకంటే రెట్టింపు లాభాలను ఈ పంట ద్వారా పొందుతుండటంతో రైతులు మిరియాల సాగుపై ఆసక్తి కనపరుస్తున్నారు. కేంద్ర కాఫీ బోర్డు, ఐటీడీఏలు కాఫీ తోటల్లో అంతరపంటగా మిరియాల సాగును ప్రోత్సహిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సెప్టెంబరును ‘పోషణ మాసం’గా నిర్వహిస్తోన్న ప్రభుత్వం

ఆకాశంలో చందమామనో పెరట్లో లేగదూడనో చూపిస్తూ, లేదంటే ఒళ్లో కూర్చోబెట్టుకుని కథలు చెబుతూ, ‘ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద...’ అంటూ చిట్టి బొజ్జ నిండేలా గోరుముద్దలు తినిపించడం ఒకప్పటి మాట. టీవీ చూస్తూనో ఫోను చూపిస్తూనో అన్నం పెట్టామనిపించడం ఇప్పటి మాట. మన జీవనశైలిలోనే కాదు, తినే తిండిలోనూ మార్పులొచ్చేశాయి. అవసరాన్ని మించి ఇష్టాయిష్టాలదే పైచేయి అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రైలు నుంచి పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

నెల్లూరు జిల్లాలోని వేదాయపాళెం రైల్వే స్టేషన్ సమీపంలో భువనేశ్వర్​ ఎక్స్​ప్రెస్ నుంచి పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భువనేశ్వర్​ నుంచి తిరుపతి బయల్దేరిన భువనేశ్వర్​ ఎక్స్​ప్రెస్​లో వేదాయపాళెం రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే పొగలు లేచాయి. ఎస్-3 భోగి నుంచి పొగ రావటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సిటీ బస్సులో భారీగా మంటలు.. లోపల 12 మంది ప్రయాణికులు.. చివరకు..

ప్రయాణంలో ఉన్న బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో ఈ ఘటన జరిగింది. కర్మాడ్ నుంచి ఔరంగాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్​కు వెళ్తున్న ఈ స్మార్ట్ సిటీ బస్సులో.. వరూద్ ఫతా ప్రాంతంలో ఉండగా మంటలు అంటుకున్నాయి. ఘటన సమయంలో బస్సులో 10 నుంచి 12 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం సంభవించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వాగు దాటుతూ ప్రవాహంలో కొట్టుకుపోయిన యువకుడు..

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించి ఓ యువకుడు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఉత్తరాఖండ్​లోని హల్ద్వానీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సుమారు 6 గంటల సమయంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న భాక్రా వాగును దాటేందుకు ప్రయత్నించాడు ఆ వ్యక్తి. ఒక్కసారిగా పట్టు కోల్పోయి ప్రవాహంతోపాటే కొట్టుకుపోయాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మూడోసారీ 'పిల్ల' ప్రభావం.. వందేళ్లలో ఇదే తొలిసారి

ఎల్‌ నినో అంటే పిల్లాడు; లా నినా అంటే పిల్ల అని స్పానిష్‌ భాషలో అర్థం! వాతావరణంలో సంభవించే పరస్పర విరుద్ధ పరిణామాలను ఈ పేర్లతో పిలుస్తుంటారు. ముఖ్యంగా దక్షిణ అమెరికా తీరం, భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితలంపై అసాధారణ వేడి లేదా.. చల్లదనం లాంటివి నమోదవుతుంటాయి. ఈ పరిణామాలను ఎల్‌ నినో సదరన్‌ ఆసిలేషన్‌ సిస్టమ్‌ (ఇఎన్‌ఎస్‌ఓఎస్‌) అంటుంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 2023 మార్చిలోపు అమరరాజా వ్యాపారాల విలీనం..

విద్యుత్‌ వాహన రంగంలో ప్రముఖ బ్యాటరీ సంస్థ అమరరాజా భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్​ విక్రమాదిత్య గౌరినేని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అమరరాజా పవర్‌ సిస్టమ్స్‌, అమరరాజా ఇన్‌ఫ్రాల విలీనం చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. వీటి టర్నోవర్‌ను రూ.1,200 కోట్ల నుంచి 2025 కల్లా రూ.3,000 కోట్లకు చేర్చాలని లక్ష్యం విధించుకున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బౌలర్లు.. గాడిన పడతారా? కప్పు తెస్తారా?

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఆసియా కప్‌లో అడుగుపెట్టిన టీమ్‌ఇండియా.. కనీసం ఫైనల్‌ చేరకుండానే నిష్క్రమించింది. ఈ పరాభవానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. బౌలింగ్‌ వైఫల్యం . బుమ్రా, హర్షల్‌ లేని బౌలింగ్‌ దళం సత్తాచాటలేకపోయింది. ఇప్పుడిక టీ20 ప్రపంచకప్‌పై దృష్టి సారించాల్సిన సమయం వచ్చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అతిలోక సుందరి శ్రీదేవిలా పేరు తెచ్చుకోవాలి'

'ఉప్పెన' చిత్రంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది కృతి శెట్టి. తాజాగా ఆమె సుధీర్​బాబుతో నటించిన చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో పలు విషయాలపై ముచ్చటించారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.