రాజధాని అమరావతి కోసం పోరాటంలో పాల్గొంటున్న మరో రైతు..ప్రాణాలు కోల్పోయారు. ఐనవోలుకు చెందిన వలపర్ల జక్రయ్య చనిపోయారు. రాజధాని నిర్మాణం కోసం జక్రయ్య(52).. ఎకరం పాతిక సెంట్లు ఇచ్చారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఐనవోలులో జరుగుతున్న ఆందోళనల్లో రోజూ పాల్గొంటున్న ఆయన.. ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.
అమరావతి ఉద్యమంలో మరో రైతు మృతి
రాజధాని అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. ఐనవోలుకు చెందిన వలపర్ల జక్రయ్య గుండెపోటుతో మరణించారు.
![అమరావతి ఉద్యమంలో మరో రైతు మృతి amaravathi farmer died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10645946-1019-10645946-1613458223687.jpg?imwidth=3840)
అమరావతి ఉద్యమంలో మరో రైతు మృతి
రాజధాని అమరావతి కోసం పోరాటంలో పాల్గొంటున్న మరో రైతు..ప్రాణాలు కోల్పోయారు. ఐనవోలుకు చెందిన వలపర్ల జక్రయ్య చనిపోయారు. రాజధాని నిర్మాణం కోసం జక్రయ్య(52).. ఎకరం పాతిక సెంట్లు ఇచ్చారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఐనవోలులో జరుగుతున్న ఆందోళనల్లో రోజూ పాల్గొంటున్న ఆయన.. ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.
ఇదీ చదవండి: తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు దీక్ష భగ్నం