ETV Bharat / city

ఆ ఇద్దరు అమరుల కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున సాయం: సీఎం - బీజాపూర్​ ఘటన పట్ల సీఎం జగన్​ విచారం

ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో జవాన్ల మృతి పట్ల సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

CM Condolence
CM Condolence
author img

By

Published : Apr 5, 2021, 3:24 PM IST

Updated : Apr 5, 2021, 3:59 PM IST

ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో జవాన్ల మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్ల 30 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.

సహాయాన్ని వెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని సీఎంవో అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ముఖ్యమంత్రి చెప్పారు.

ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో జవాన్ల మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్ల 30 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.

సహాయాన్ని వెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని సీఎంవో అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇదీ చదవండి:

బీజాపుర్​ భీకర దాడి వెనుక ప్రణాళిక హిడ్మాదే!

Last Updated : Apr 5, 2021, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.