ETV Bharat / city

72వ రోజూ నిర్విరామంగా అమరావతి ఆందోళనలు

author img

By

Published : Feb 27, 2020, 1:31 PM IST

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్‌తో ప్రజాందోళనలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 72వ రోజు రైతులు, మహిళలు ధర్నాలో పాల్గొన్నారు. 'జై అమరావతి' అంటూ నినాదాలు చేశారు. అమరావతిలో భూములను పేదల ఇళ్ల పట్టాల కోసం ఇస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

amaravathi protest continues to 72nd day
అమరావతి ఆందోళనలు
అమరావతిలో ఆందోళనలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.