ETV Bharat / city

అమరావతి కోసం రైతుల యాగాలు

author img

By

Published : Jan 25, 2020, 2:32 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించేలా ముఖ్యమంత్రి జగన్ మనస్సు మార్చాలంటూ అమరావతి రైతులు యాగాలు నిర్వహించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రులో హోమం చేశారు. ఎర్రబాలెంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. తామంతా 39 రోజులుగా నిరసనలు చేపడుతున్నా సీఎం జగన్​ స్పందించలేదని వాపోయారు. ఇక తమకు దేవుడే దిక్కని... అందుకే యాగాలు చేస్తున్నట్లు తెలిపారు.

amaravathi farmers yagas for capital
అమరావతి కోసం రైతుల యాగాలు

అమరావతి కోసం రైతుల యాగాలు

ఇదీ చదవండి:

అమరావతి కోసం రైతుల యాగాలు

ఇదీ చదవండి:

'ప్రభుత్వ తీరు మారకుంటే.... నేతల ఇళ్ల ముట్టడి'

Intro:AP_GNT_26_25_RAJA_SHYAMALA_YAGAM_AVB_AP10032

Ramkumar. 8008001908

Centre. Mangalagiri




Body:script


Conclusion:FTP lo vachindi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.