ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

author img

By

Published : Mar 26, 2022, 9:00 AM IST

..

9 AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 9 AM
  • "రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై కాగ్ లెక్కలు ఆందోళనకరం.. క్లిష్ట పరిస్థితులను సూచిస్తోంది"
    Ananth On CAG Report: 2020-21 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠ కాలానికి... ప్రభుత్వం ఆర్బీఐ వద్ద ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లటం రాష్ట్ర పనితీరుకు అద్దం పడుతోందని ప్రముఖ ఆర్థిక నిపుణులు ఎస్​. అనంత్ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రభుత్వ తీరుపై రాజధాని రైతుల ఆగ్రహం... భవిష్యత్ కార్యాచరణపై దృష్టి
    Amaravathi Jac Action Plan: అమరావతి విషయంలో రైతుల ఆందోళనే నిజమైంది..! రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు విస్పష్టంగా తీర్పునిచ్చినా ప్రభుత్వ చెవికెక్కలేదు..! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జాతీయ కళోత్సవాలకు సర్వం సిద్ధం.. సందడి చేయనున్న వెయ్యి మంది కళాకారులు
    National Cultural Mahotsav: చారిత్రక, సాంస్కృతిక నగరి రాజమహేంద్రవరం జాతీయ కళోత్సవాలకు సిద్ధమైంది. జాతీయ సంస్కృతి మహోత్సవాల పేరిట ఇవాళ, రేపు జాతీయ స్థాయి కళాకారులు సందడి చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Student Suicide Case: మిస్బా ఆత్మహత్య కేసులో పురోగతి.. ఉపాధ్యాయుడు అరెస్ట్​
    Misbah suicide case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిస్బా ఆత్మహత్య కేసులో... ఉపాధ్యాయుడు రమేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాలిక తల నరికి ఊరేగింపు- అసలేమైంది?
    Odisha man beheads girl: ఒడిశాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి 8ఏళ్ల బాలిక తల నరికాడు. అంతేకాక ఆ తలను పట్టుకుని ఊరుమొత్తం తిరిగాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్కూల్​ టాయిలెట్​లో విద్యార్థినిపై అత్యాచారం.. కొరియోగ్రాఫర్​ అరెస్ట్
    Minor raped: రాజస్థాన్​లో మైనర్​పై అత్యాచారం చేశాడు ఓ కొరియోగ్రాఫర్. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • థియేటర్​పై దాడి ఘటనలో 300మంది మృతి
    ఉక్రెయిన్​లోని థియేటర్​పై రష్యా ఈనెల 16న చేసిన దాడిలో మొత్తం 300మంది చనిపోయారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలతో స్థానిక అధికారులు టెలిగ్రాం ఛానెల్‌ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రక్తంలో ప్లాస్టిక్‌ రేణువులు.. తొలిసారి గుర్తించిన శాస్త్రవేత్తలు
    Plastic in Blood: కొండలు.. కోనలు.. సాగరాలు.. ఇలా పుడమి అంతటా విషవాయువులా వ్యాపిస్తున్న ప్లాస్టిక్‌ పదార్థాలు చివరికి మన రక్తంలోకీ చేరాయి. తొలిసారిగా వీటి ఆనవాళ్లను మానవ నెత్తురులో శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • IPL 2022: ఐపీఎల్​లో బ్రేక్​ చేయలేని రికార్డులివే!
    PL 2022: రికార్డులు ఉన్నవే బ్రేక్​ చేయడానికి! అయితే వాటికీ ఓ మినహాయింపు ఉంది. కొన్ని ఘనతలను అందుకోవడం, కొన్ని రికార్డులను బ్రేక్​ చేయడం దాదాపు అసాధ్యం. ఐపీఎల్​లో అటువంటి అరుదైన, గొప్ప రికార్డులు ఏంటో చూసేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆదిపురుష్'​ క్రేజీ అప్డేట్​.. తెలుగులోకి మలయాళీ క్లాసిక్!
    Prabhas Adipurush: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. పాన్​ఇండియా స్టార్ ప్రభాస్​ నటించిన 'ఆదిపురుష్'​, సూర్య కొత్త చిత్రం సహా పలు సినిమాల విశేషాలు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • "రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై కాగ్ లెక్కలు ఆందోళనకరం.. క్లిష్ట పరిస్థితులను సూచిస్తోంది"
    Ananth On CAG Report: 2020-21 ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠ కాలానికి... ప్రభుత్వం ఆర్బీఐ వద్ద ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లటం రాష్ట్ర పనితీరుకు అద్దం పడుతోందని ప్రముఖ ఆర్థిక నిపుణులు ఎస్​. అనంత్ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రభుత్వ తీరుపై రాజధాని రైతుల ఆగ్రహం... భవిష్యత్ కార్యాచరణపై దృష్టి
    Amaravathi Jac Action Plan: అమరావతి విషయంలో రైతుల ఆందోళనే నిజమైంది..! రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు విస్పష్టంగా తీర్పునిచ్చినా ప్రభుత్వ చెవికెక్కలేదు..! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జాతీయ కళోత్సవాలకు సర్వం సిద్ధం.. సందడి చేయనున్న వెయ్యి మంది కళాకారులు
    National Cultural Mahotsav: చారిత్రక, సాంస్కృతిక నగరి రాజమహేంద్రవరం జాతీయ కళోత్సవాలకు సిద్ధమైంది. జాతీయ సంస్కృతి మహోత్సవాల పేరిట ఇవాళ, రేపు జాతీయ స్థాయి కళాకారులు సందడి చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Student Suicide Case: మిస్బా ఆత్మహత్య కేసులో పురోగతి.. ఉపాధ్యాయుడు అరెస్ట్​
    Misbah suicide case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిస్బా ఆత్మహత్య కేసులో... ఉపాధ్యాయుడు రమేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బాలిక తల నరికి ఊరేగింపు- అసలేమైంది?
    Odisha man beheads girl: ఒడిశాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి 8ఏళ్ల బాలిక తల నరికాడు. అంతేకాక ఆ తలను పట్టుకుని ఊరుమొత్తం తిరిగాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్కూల్​ టాయిలెట్​లో విద్యార్థినిపై అత్యాచారం.. కొరియోగ్రాఫర్​ అరెస్ట్
    Minor raped: రాజస్థాన్​లో మైనర్​పై అత్యాచారం చేశాడు ఓ కొరియోగ్రాఫర్. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • థియేటర్​పై దాడి ఘటనలో 300మంది మృతి
    ఉక్రెయిన్​లోని థియేటర్​పై రష్యా ఈనెల 16న చేసిన దాడిలో మొత్తం 300మంది చనిపోయారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలతో స్థానిక అధికారులు టెలిగ్రాం ఛానెల్‌ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రక్తంలో ప్లాస్టిక్‌ రేణువులు.. తొలిసారి గుర్తించిన శాస్త్రవేత్తలు
    Plastic in Blood: కొండలు.. కోనలు.. సాగరాలు.. ఇలా పుడమి అంతటా విషవాయువులా వ్యాపిస్తున్న ప్లాస్టిక్‌ పదార్థాలు చివరికి మన రక్తంలోకీ చేరాయి. తొలిసారిగా వీటి ఆనవాళ్లను మానవ నెత్తురులో శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • IPL 2022: ఐపీఎల్​లో బ్రేక్​ చేయలేని రికార్డులివే!
    PL 2022: రికార్డులు ఉన్నవే బ్రేక్​ చేయడానికి! అయితే వాటికీ ఓ మినహాయింపు ఉంది. కొన్ని ఘనతలను అందుకోవడం, కొన్ని రికార్డులను బ్రేక్​ చేయడం దాదాపు అసాధ్యం. ఐపీఎల్​లో అటువంటి అరుదైన, గొప్ప రికార్డులు ఏంటో చూసేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆదిపురుష్'​ క్రేజీ అప్డేట్​.. తెలుగులోకి మలయాళీ క్లాసిక్!
    Prabhas Adipurush: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. పాన్​ఇండియా స్టార్ ప్రభాస్​ నటించిన 'ఆదిపురుష్'​, సూర్య కొత్త చిత్రం సహా పలు సినిమాల విశేషాలు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.