ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 593 కరోనా కేసులు.. 3 మరణాలు - Telangana Corona Information

తెలంగాణలో కొత్తగా 593 కేసులు పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. వైరస్​తో ముగ్గురు మృతి చెందారు.

593-new-corona-cases-registered-in-telangana
తెలంగాణలో కొత్తగా 593 కొవిడ్‌ కేసులు
author img

By

Published : Nov 30, 2020, 10:02 AM IST

తెలంగాణలో కొత్తగా 593 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,69,816కు పెరిగింది. కరోనాకు ముగ్గురు బలవ్వగా... ఇప్పటివరకు 1,458 మంది మృతి చెందారు. తాజాగా 1,058 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకూ 2,58,336 మంది ఆరోగ్యవంతులుగా కోలుకున్నారు. మరో నలుగురు మృతి చెందారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,455కి చేరుకుంది.

రాష్ట్రంలో ప్రస్తుతం 10,022 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో7,946 మంది బాధితులున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 119 కేసులు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలో 61, మేడ్చల్ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కొత్తగా 593 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,69,816కు పెరిగింది. కరోనాకు ముగ్గురు బలవ్వగా... ఇప్పటివరకు 1,458 మంది మృతి చెందారు. తాజాగా 1,058 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకూ 2,58,336 మంది ఆరోగ్యవంతులుగా కోలుకున్నారు. మరో నలుగురు మృతి చెందారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,455కి చేరుకుంది.

రాష్ట్రంలో ప్రస్తుతం 10,022 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో7,946 మంది బాధితులున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 119 కేసులు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలో 61, మేడ్చల్ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:

దేశవ్యాప్తంగా మరో 38,772 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.