ETV Bharat / city

లొంగిపోయిన 33 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు

మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ, వారి సిద్దాంతాల పట్ల అసంతృప్తి కలిగిన 33 మంది మిలీషియా సభ్యులు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్​ దత్​ ఎదుట లొంగిపోయారు.

author img

By

Published : Nov 23, 2020, 11:48 PM IST

లొంగిపోయిన 33 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు
లొంగిపోయిన 33 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు

మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ, వారి సిద్దాంతాల పట్ల అసంతృప్తి కలిగిన 33 మంది మిలీషియా సభ్యులు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్​ దత్​ ఎదుట లొంగిపోయారు. గత రెండు సంవత్సరాలుగా వీరు మావోయిస్టు పార్టీ కోసం పనిచేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

పోలీసులు నిరంతరం ఏజెన్సీ ప్రాంతాల్లో చేస్తున్న చైతన్యవంతమైన కార్యక్రమాలతో మార్పు చెంది వీరు జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చినట్లు ఎస్పీ సునీల్​దత్​ అన్నారు.

మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ, వారి సిద్దాంతాల పట్ల అసంతృప్తి కలిగిన 33 మంది మిలీషియా సభ్యులు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్​ దత్​ ఎదుట లొంగిపోయారు. గత రెండు సంవత్సరాలుగా వీరు మావోయిస్టు పార్టీ కోసం పనిచేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

పోలీసులు నిరంతరం ఏజెన్సీ ప్రాంతాల్లో చేస్తున్న చైతన్యవంతమైన కార్యక్రమాలతో మార్పు చెంది వీరు జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చినట్లు ఎస్పీ సునీల్​దత్​ అన్నారు.

ఇవీ చూడండి: ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.