ETV Bharat / business

పెరిగిన బంగారం ధర- 10 గ్రాములు ఎంతంటే? - పది గ్రాముల బంగారం ధర

పసిడి, వెండి ధరలు సోమవారం పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.238 ఎగిసింది. వెండి ధర కిలోకు రూ.960 పెరిగింది.

gold price today
నేటి బంగారం ధరలు
author img

By

Published : Aug 10, 2020, 4:29 PM IST

బంగారం సోమవారం రూ.238 పెరిగింది. దీనితో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.56,122 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి డిమాండ్, రూపాయి నెమ్మదిగా పుంజుకుంటుండటం వల్ల దేశీయంగా కూడా పసిడి ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కిలోకు సోమవారం రూ.960 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రికార్డు స్థాయి వద్ద రూ.76,520గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 2,035 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 28.31 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి:ల్యాప్​టాప్​ల వ్యాపారానికి తొషిబా గుడ్​ బై

బంగారం సోమవారం రూ.238 పెరిగింది. దీనితో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.56,122 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి డిమాండ్, రూపాయి నెమ్మదిగా పుంజుకుంటుండటం వల్ల దేశీయంగా కూడా పసిడి ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కిలోకు సోమవారం రూ.960 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రికార్డు స్థాయి వద్ద రూ.76,520గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 2,035 డాలర్లకు పెరిగింది. వెండి ఔన్సుకు 28.31 డాలర్ల వద్ద ఉంది.

ఇదీ చూడండి:ల్యాప్​టాప్​ల వ్యాపారానికి తొషిబా గుడ్​ బై

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.