ETV Bharat / business

దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

author img

By

Published : Sep 28, 2020, 6:32 PM IST

సోమవారం బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల బంగారం రూ.50,449కు, కిలో వెండి ధర 59,274 రూపాయలకు చేరకున్నాయి.

Gold declines Rs 194; silver also tanks Rs 933
దిగొచ్చిన బంగారం, వెండి- నేటి ధరలివే..

బంగారం ధర సోమవారం రూ.195 తగ్గింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.50,449 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో పసిడికి డిమాండ్ తగ్గడం వల్ల.. దేశీయంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కూడా సోమవారం భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.933 క్షీణించి.. రూ.59,274కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,857 డాలర్లకు దిగొచ్చింది. ఔన్సు వెండి ధర స్వల్పంగా తగ్గి 23.70 డాలర్ల వద్ద ఉంది.

బంగారం ధర సోమవారం రూ.195 తగ్గింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.50,449 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో పసిడికి డిమాండ్ తగ్గడం వల్ల.. దేశీయంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కూడా సోమవారం భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.933 క్షీణించి.. రూ.59,274కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,857 డాలర్లకు దిగొచ్చింది. ఔన్సు వెండి ధర స్వల్పంగా తగ్గి 23.70 డాలర్ల వద్ద ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.