ETV Bharat / briefs

రాష్ట్రంలో 103 కోట్ల విలువైన నగదు జప్తు

author img

By

Published : Mar 26, 2019, 12:42 PM IST

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​లో 103 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువుల్ని ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా బృందాలు జప్తు చేశాయి. ఇందులో.. 12 కోట్ల విలువైన మద్యం, 40 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు ఉన్నాయి.

రాష్ట్రంలో 103 కోట్ల విలువైన నగదు జప్తు

సార్వత్రికఎన్నికల సందర్భంగా ప్రత్యేక నిఘా బృందాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలునిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 103 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువుల్ని ప్రత్యేక నిఘా బృందాలు జప్తు చేశాయి. ఇందులో12 కోట్ల రూపాయల విలువైన మద్యం,40 లక్షల రూపాయల మాదకద్రవ్యాలుఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. దేశవ్యాప్తంగాఈ నెల 25 వరకు 540 కోట్ల రూపాయల విలువైన నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పింది.

సార్వత్రికఎన్నికల సందర్భంగా ప్రత్యేక నిఘా బృందాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలునిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 103 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువుల్ని ప్రత్యేక నిఘా బృందాలు జప్తు చేశాయి. ఇందులో12 కోట్ల రూపాయల విలువైన మద్యం,40 లక్షల రూపాయల మాదకద్రవ్యాలుఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. దేశవ్యాప్తంగాఈ నెల 25 వరకు 540 కోట్ల రూపాయల విలువైన నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పింది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.