ETV Bharat / briefs

ఏపీ ఎక్స్​ప్రెస్ సమస్యలు తొందరలోనే పరిష్కరిస్తాం : డీఆర్​ఎం శ్రీవాస్తవ

విశాఖ నుంచి దిల్లీకి ప్రయాణించే ఏపీ ఎక్స్​ప్రెస్ సమస్యల పుట్టగా మారింది. బోగీల్లో ఏసీల పనిచేయపోవడం, ప్రయాణ సమయంలో ఆలస్యం..ఇటువంటి సమస్యలపై ప్రయాణికులు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ సమస్యల పరిష్కరంపై స్పందించిన వాల్తేరు డీఆర్ఎం శ్రీవాస్తవతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

author img

By

Published : Jun 15, 2019, 6:44 AM IST

ఏపీ ఎక్స్​ప్రెస్ సమస్యలు తొందరలోనే పరిష్కరిస్తాం : డీఆర్​ఎం శ్రీవాస్తవ
ఏపీ ఎక్స్​ప్రెస్ సమస్యలు తొందరలోనే పరిష్కరిస్తాం : డీఆర్​ఎం శ్రీవాస్తవ

రాష్ట్రం నుంచి దేశ రాజధానికి ప్రయాణించే ఏపీ ఎక్స్​ప్రెస్​ ప్రయాణం రోజురోజుకు ఇబ్బందికరంగా మారుతోంది. వేసవి కాలంలో సమస్యలు మరింత అధికమై ప్రయాణికులు తంటాలుపడుతున్నారు. ప్రయాణ సమస్యలపై దృష్టి పెట్టి...వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని వాల్తేర్ డీఆర్​ఏం శ్రీవాస్తవ అన్నారు. బోగీల్లో ఏసీలు తరచూ పనిచేయడంలేదని ప్రయాణికులు ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశామన్నారు. ఏపీ ఎక్స్​ప్రెస్​ కోసం నిర్దేశించిన బోగీల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేసి వాటిలో జనరేటర్లు పనిచేస్తున్నాయని నిర్దారించుకున్న తర్వాతే ప్రయాణానికి సిద్ధం చేస్తామన్నారు. ఏపీ ఎక్స్​ప్రెస్​ సమస్యలు చక్కదిద్దే చర్యలు చేపడతామన్నారు.

ఇవీ చూడండి : గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబుకు తనిఖీలు

ఏపీ ఎక్స్​ప్రెస్ సమస్యలు తొందరలోనే పరిష్కరిస్తాం : డీఆర్​ఎం శ్రీవాస్తవ

రాష్ట్రం నుంచి దేశ రాజధానికి ప్రయాణించే ఏపీ ఎక్స్​ప్రెస్​ ప్రయాణం రోజురోజుకు ఇబ్బందికరంగా మారుతోంది. వేసవి కాలంలో సమస్యలు మరింత అధికమై ప్రయాణికులు తంటాలుపడుతున్నారు. ప్రయాణ సమస్యలపై దృష్టి పెట్టి...వాటిని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని వాల్తేర్ డీఆర్​ఏం శ్రీవాస్తవ అన్నారు. బోగీల్లో ఏసీలు తరచూ పనిచేయడంలేదని ప్రయాణికులు ఫిర్యాదులు అందాయని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశామన్నారు. ఏపీ ఎక్స్​ప్రెస్​ కోసం నిర్దేశించిన బోగీల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేసి వాటిలో జనరేటర్లు పనిచేస్తున్నాయని నిర్దారించుకున్న తర్వాతే ప్రయాణానికి సిద్ధం చేస్తామన్నారు. ఏపీ ఎక్స్​ప్రెస్​ సమస్యలు చక్కదిద్దే చర్యలు చేపడతామన్నారు.

ఇవీ చూడండి : గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబుకు తనిఖీలు

Intro:ap_rjy_36_14_raajanna_basibaata_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్


Body:పండుగ లా రాజన్న బడిబాట కార్యక్రమం


Conclusion:తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ని తాళ్ళరేవు ఐ.పోలవరం ముమ్మిడివరం కాట్రేనికోన మండలాల్లోని ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో రాజన్న బడి బాట కార్యక్రమాన్ని ఘనంగా విద్యాశాఖ నిర్వహించింది ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు ఆరో తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠశాలలో చేరే విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు పాఠ్య పుస్తకాలు షూ ఇతర సౌకర్యాలను ప్రభుత్వం ఉచితంగా అందజేయడంతో పాటు ఈ ఏడాది నూతన ప్రభుత్వం పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థి తల్లికి ఏడాదికి 15000 కానుక అందించడం ఉన్నదని ప్రకటించడంతో ప్రభుత్వ బడులలో చేరే వారి సంఖ్య పెరిగింది ప్రతి మండలంలోనూ రాజన్న బడి బాట కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారి తోపాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.