ETV Bharat / briefs

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు - పట్టభద్రుల ఎన్నికలు

గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుంటూరు ఏసీ కళాశాలలో ఈ ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గుంటూరు జిల్లా కలెక్టర్, ఆర్వో కోన శశిధర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
author img

By

Published : Mar 26, 2019, 5:06 PM IST

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ గుంటూరు ఏసీ కళాశాలలో కొనసాగుతోంది. లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ కోన శశిధర్ పర్యవేక్షించారు. ఈ ఎన్నికల్లోబ్యాలెట్ పేపర్లు ఉపయోగించారు. అందువలన ఓట్లు లెక్కింపు ఆలస్యం అవుతోందని లెక్కింపు అధికారులు తెలిపారు.

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ గుంటూరు ఏసీ కళాశాలలో కొనసాగుతోంది. లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ కోన శశిధర్ పర్యవేక్షించారు. ఈ ఎన్నికల్లోబ్యాలెట్ పేపర్లు ఉపయోగించారు. అందువలన ఓట్లు లెక్కింపు ఆలస్యం అవుతోందని లెక్కింపు అధికారులు తెలిపారు.
sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.