ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు - పట్టభద్రుల ఎన్నికలు
గుంటూరు, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. గుంటూరు ఏసీ కళాశాలలో ఈ ఉదయం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గుంటూరు జిల్లా కలెక్టర్, ఆర్వో కోన శశిధర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
![కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2806205-93-0e40ae25-09b1-4ae0-93d0-690f68baed92.jpg?imwidth=3840)
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
sample description