ETV Bharat / briefs

ప్రధాని మోదీతో జగన్ భేటీ... ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

రాష్ట్రంలో సంచలన విజయం సాధించిన జగన్‌ ప్రధానితో సమావేశమయ్యారు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పి... తన ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారు.

author img

By

Published : May 26, 2019, 10:51 AM IST

Updated : May 26, 2019, 12:21 PM IST

ప్రధాని మోదీతో జగన్ భేటీ..

ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లి జగన్ మోహన్‌ రెడ్డి... ప్రధానితో భేటీ అయ్యారు. దిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా 7రేస్ కోర్సులోని ప్రధాని నివాసానికి చేరుకున్న ఆయన... ప్రధానితో సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్రమోదీని కలుసుకొని.. ఈనెల 30న జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలపారు. రాష్ట్రంలోని సమస్యలూ ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికిప్రత్యేక హోదా ఇవ్వాలనిప్రధాని మోదీకి జగన్ విజ్ఞప్తి చేశారని సమాచారం. రాష్ట్రవిభజన చట్టంలోని హామీలు సత్వరమే నెరవేర్చాలని కోరినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించికేంద్రం సాయమందించాలని అభ్యర్థించారని తెలుస్తోంది. జగన్​తో పాటు ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాశ్​రెడ్డి, నందిగం సురేశ్, బాలశౌరి ఈ భేటీలో పాల్గొన్నారు.

ప్రధాని మోదీతో జగన్ భేటీ... ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లి జగన్ మోహన్‌ రెడ్డి... ప్రధానితో భేటీ అయ్యారు. దిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా 7రేస్ కోర్సులోని ప్రధాని నివాసానికి చేరుకున్న ఆయన... ప్రధానితో సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్రమోదీని కలుసుకొని.. ఈనెల 30న జరిగే తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీకి శుభాకాంక్షలు తెలపారు. రాష్ట్రంలోని సమస్యలూ ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికిప్రత్యేక హోదా ఇవ్వాలనిప్రధాని మోదీకి జగన్ విజ్ఞప్తి చేశారని సమాచారం. రాష్ట్రవిభజన చట్టంలోని హామీలు సత్వరమే నెరవేర్చాలని కోరినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించికేంద్రం సాయమందించాలని అభ్యర్థించారని తెలుస్తోంది. జగన్​తో పాటు ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాశ్​రెడ్డి, నందిగం సురేశ్, బాలశౌరి ఈ భేటీలో పాల్గొన్నారు.

ప్రధాని మోదీతో జగన్ భేటీ... ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

ఇవీ చదవండి..

ప్రత్యేక హోదాకు మద్దతిస్తాం... జగన్​కు కేసీఆర్ హామీ

Intro:శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు టిడిపి అభ్యర్థిగా పోటీచేసిన పాశం సునీల్ కుమార్ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈఓటమికి కారణం నేను చేసిన తప్పులే కారణమని సునీల్ కుమార్ ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. కానీ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని తెలిపారు.అత్యధిక మెజారిటీతో ప్రభంజనం సృష్టించిన జనగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలిపారు. అలాగే గూడూరులో గెలుపొందిన వరప్రసాద్ గారికి కూడా అభినందనలు తెలిపారు. ఈ 5సంవస్తారములలో జరగబోయే అభివృద్ధికి మేము ఎపుడు అడ్డుపడమని అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు.


Body:1


Conclusion:బైట్ : పాశం సునీల్ కుమార్(టిడిపి మాజీ ఎమ్మెల్యే)
Last Updated : May 26, 2019, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.