ETV Bharat / briefs

విదేశీ జంట...చోరీల్లో ముందంట!

న్యూజిలాండ్ నుంచి వచ్చినట్లు ప్రచారం చేసుకుంటోన్న ఓ విదేశీ జంట...కర్నూలులోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలో దోపిడికి పాల్పడ్డారు. సంస్థ ప్రతినిధుల దృష్టి మరల్చి రూ. 1.40 లక్షల విలువైన విదేశీ కరెన్సీతో ఉడాయించారు.

author img

By

Published : Jun 16, 2019, 7:01 AM IST

విదేశీ జంట...చోరీల్లో ముందంట!
విదేశీ జంట...చోరీల్లో ముందంట!
కర్నూలులోని అబ్దుల్లాఖాన్ ఎస్టేట్​లో ఉన్న స్కంద దుకాణ సముదాయంలోని బజ్​ పాక్‌టూ ట్రావెల్స్ ఆఫీసులో చోరీ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓ విదేశీ జంట ఈ షాపుకు వచ్చారు. తాము న్యూజిలాండ్ నుండి వచ్చినట్లు చెప్పిన ఆ జంట.. నగదు మార్చుకోవాలని నమ్మించారు. షాపులో పనిచేస్తోన్న వారి దృష్టి మళ్లించి రూ.1.40 లక్షల విలువచేసే విదేశీ కరెన్సీని తస్కరించారు. ఘటనపై ట్రావెల్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల పరిశీలించి నిందితులను గుర్తించారు. ఈ నెల 10న కొచ్చిన్‌, 11న మైసూరు ప్రాంతాల్లో...ఇటువంటి నేరాలకు వీరు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : క్షణికావేశంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

విదేశీ జంట...చోరీల్లో ముందంట!
కర్నూలులోని అబ్దుల్లాఖాన్ ఎస్టేట్​లో ఉన్న స్కంద దుకాణ సముదాయంలోని బజ్​ పాక్‌టూ ట్రావెల్స్ ఆఫీసులో చోరీ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓ విదేశీ జంట ఈ షాపుకు వచ్చారు. తాము న్యూజిలాండ్ నుండి వచ్చినట్లు చెప్పిన ఆ జంట.. నగదు మార్చుకోవాలని నమ్మించారు. షాపులో పనిచేస్తోన్న వారి దృష్టి మళ్లించి రూ.1.40 లక్షల విలువచేసే విదేశీ కరెన్సీని తస్కరించారు. ఘటనపై ట్రావెల్స్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల పరిశీలించి నిందితులను గుర్తించారు. ఈ నెల 10న కొచ్చిన్‌, 11న మైసూరు ప్రాంతాల్లో...ఇటువంటి నేరాలకు వీరు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : క్షణికావేశంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Intro:విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో ఉన్న జనవరి వలస గ్రామం లో ఉన్న ఏపీ సీడ్స్ ఫైబర్స్ లిమిటెడ్ గుడాం లో విశాఖపట్నం టీం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఆకస్మికంగా తనిఖీ చేసింది ఈ తనిఖీలు నిర్వహణలో సీఐ శ్రీనివాసరాజు నారీమణి ఇ సి ఐ వారు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో స్టాక్ రికార్డు ప్రస్తుతం లేదు
అదే కాకుండా లైసెన్స్ కూడా అందుబాటులో లేదు రైతులకు విత్తనాలు తీసుకునేటప్పుడు కౌన్సిల్ కూడా రిసిప్ట్ లో వేయడం లేదు ఏపీ సీడ్స్ d.m. నాగ సాయి బాబు కూడా ఇప్పుడు అందుబాటులో లేరు స్టాక్ రికార్డు తీసుకొనివచ్చి చూసిన తర్వాత ఈ రికార్డును బట్టే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికి మాత్రం ఎటువంటి రికార్డులు లేవని మా తనిఖీల్లో తేలిందని సిఐ గారు చెప్పారు


Body:y


Conclusion:n
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.