ETV Bharat / briefs

అప్పుల బాధ తాళలేక అన్నదాత బలవన్మరణం

అప్పుల బాధ తాళలేక ఎర్రగుంట్లపాడుకు చెందిన రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కౌలుకు భూమి తీసుకొని పత్తి, మిరప పంటలు సాగు చేసిన రైతుకి అప్పులే మిగిలాయి. దీంతో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

author img

By

Published : Jun 28, 2019, 8:08 PM IST

అప్పుల బాధ తాళలేక అన్నదాత మృతి
అప్పుల బాధ తాళలేక అన్నదాత మృతి

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని ఎర్రగుంట్లపాడుకు చెందిన రైతు పోచం శ్రీనివాసరావు పురుగుల మందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాసరావుకు రెండు ఎకరాల భూమి ఉంది. మరికొంత భూమిని కౌలు తీసుకుని సాగు చేస్తున్నాడు. రబీ పంటలో పత్తి, మిరప పంటలు వేశాడు. సరైన ధర లేక, పెట్టుబడి పెట్టిన డబ్బులు రాలేదు. చివరికి ఆరు లక్షల రూపాయలు అప్పు కావటంతో.. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

ఇదీ చదవండి : వివాహిత మృతి.. అత్తింటిపనే అని పుట్టింటి ఆరోపణ

అప్పుల బాధ తాళలేక అన్నదాత మృతి

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని ఎర్రగుంట్లపాడుకు చెందిన రైతు పోచం శ్రీనివాసరావు పురుగుల మందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాసరావుకు రెండు ఎకరాల భూమి ఉంది. మరికొంత భూమిని కౌలు తీసుకుని సాగు చేస్తున్నాడు. రబీ పంటలో పత్తి, మిరప పంటలు వేశాడు. సరైన ధర లేక, పెట్టుబడి పెట్టిన డబ్బులు రాలేదు. చివరికి ఆరు లక్షల రూపాయలు అప్పు కావటంతో.. మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

ఇదీ చదవండి : వివాహిత మృతి.. అత్తింటిపనే అని పుట్టింటి ఆరోపణ

Intro:ap_rjy_96_28_guda ex chairman_ganni krishna_press meet_av_c17
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ శుక్రవారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన నవరత్నాల అమలుపై దృష్టి సారించకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై కక్ష సాధించుకుంటున్నాడన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు ఉపయోగపడే ప్రజావేదికను చంద్రబాబు నాయుడు అధునాతన టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారని, అటువంటి నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం కూల్చివేయడం చాలా దారుణం అన్నారు. వైకాపా ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గోదావరి, కృష్ణా నదుల పక్కన ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలన్నారు. చంద్రబాబు నాయుడు కి, తెదేపాకు ఎటువంటి నష్టం చేయాలని అనుకున్నా పార్టీ కార్యకర్తలు, మహిళలు ఊరుకోరని జగన్ మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నామన్నారు.


Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం


Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.