ETV Bharat / briefs

"మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలి" - ap news

మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలని శ్రీకాకుళం డీఆర్డీఏ పీడీ కళ్యాణ్​ సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

'మహిళసంఘాలు ప్రభుత్వ లక్ష్యాల్నీ చేరుకోవాలి'
author img

By

Published : Jun 19, 2019, 7:44 PM IST


శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని శ్రీ శక్తి భవన్​లో జరిగిన మహిళా సంఘాల ప్రతినిధులతో డీఆర్​డీఏ శాఖ సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునేలా కృషి చేయాలని పీడీ కళ్యాణ్​ సూచించారు. అన్ని జిల్లాలు మందంజలో ఉన్నాయని చెప్పారు. పోటీలో నిలదొక్కుకునే దిశగా ప్రయత్నించాలని మహిళ సంఘాలను ఆదేశించారు.

మహిళ సంఘాలతో డీఆర్​డీఏ సమీక్ష


శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని శ్రీ శక్తి భవన్​లో జరిగిన మహిళా సంఘాల ప్రతినిధులతో డీఆర్​డీఏ శాఖ సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునేలా కృషి చేయాలని పీడీ కళ్యాణ్​ సూచించారు. అన్ని జిల్లాలు మందంజలో ఉన్నాయని చెప్పారు. పోటీలో నిలదొక్కుకునే దిశగా ప్రయత్నించాలని మహిళ సంఘాలను ఆదేశించారు.

ఇవీ చదవండి...మంత్రులకు ఘన స్వాగతం

New Delhi, Jun 19 (ANI): Union Defence Minister Rajnath Singh met Vice President Venkaiah Naidu in the national capital on Wednesday. Singh had called on the vice president for the meeting. Singh, who is handing the Defence Ministry in the newly formed government, served as the Union Home Minister in the previous BJP-led government.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.