ETV Bharat / briefs

తోటల్లో ఎలుగుబంట్లు...రైతుల ఆందోళన

శ్రీకాకుళం జిల్లా మందస మండలం ఉద్దానం ప్రాంతాల్లో ఎలుగబంట్ల సంచారం పెరుగుతోంది. సోమవారం ఓ ఎలుగు ఈ ప్రాంతంలో సంచరిస్తూ వీడియోకు చిక్కింది.

author img

By

Published : Jun 11, 2019, 7:37 AM IST

ఉద్దాన ప్రాంతాల్లో పెరుగుతున్న ఎలుగుబంట్ల సంచారం

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం పెరుగుతోంది. ఎలుగుబంట్లను చూసి జీడి మామిడి, కొబ్బరి తోటల రైతులు భయాందోళనకు గురువుతున్నారు. సోమవారం బేతాళపురం సమీపంలో ఎలుగుబంటి కనిపించడంతో స్థానికులు భీతిల్లుతున్నారు. రట్టి-బేతాళపురం వద్ద ఎలుగు సంచరించడం స్థానికులు గమనించారు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై అటువైపుగా వస్తోన్న వ్యక్తిని అప్రమత్తం చేశారు.

ఉద్దాన ప్రాంతాల్లో పెరుగుతున్న ఎలుగుబంట్ల సంచారం

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం పెరుగుతోంది. ఎలుగుబంట్లను చూసి జీడి మామిడి, కొబ్బరి తోటల రైతులు భయాందోళనకు గురువుతున్నారు. సోమవారం బేతాళపురం సమీపంలో ఎలుగుబంటి కనిపించడంతో స్థానికులు భీతిల్లుతున్నారు. రట్టి-బేతాళపురం వద్ద ఎలుగు సంచరించడం స్థానికులు గమనించారు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై అటువైపుగా వస్తోన్న వ్యక్తిని అప్రమత్తం చేశారు.

ఉద్దాన ప్రాంతాల్లో పెరుగుతున్న ఎలుగుబంట్ల సంచారం

ఇదీ చదవండీ :

ఈ వరల్డ్​కప్​లో రెండోసారి అడ్డుకున్న వరణుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.