ETV Bharat / city

ప్రభుత్వానికి షాక్.. ఎస్​ఈసీగా మళ్లీ రమేశ్​ కుమార్ నియామకం

author img

By

Published : May 29, 2020, 11:29 AM IST

Updated : May 29, 2020, 7:07 PM IST

sec
ప్రభుత్వానికి షాక్.. ఎస్​ఈసీగా మళ్లీ రమేశ్​ కుమార్ నియామకం

09:01 May 29

ఎస్​ఈసీ వ్యవహారంలో ప్రభుత్వానికి చుక్కెదురు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్‌ఈసీ నియామకం విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తెచ్చిన జీవోలన్నీ రద్దు చేసింది. రమేశ్ కుమార్​ని తిరిగి కమిషనర్​గా నియమించాలని ఆదేశించింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. 

09:01 May 29

ఎస్​ఈసీ వ్యవహారంలో ప్రభుత్వానికి చుక్కెదురు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్‌ఈసీ నియామకం విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తెచ్చిన జీవోలన్నీ రద్దు చేసింది. రమేశ్ కుమార్​ని తిరిగి కమిషనర్​గా నియమించాలని ఆదేశించింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. 

Last Updated : May 29, 2020, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.