ETV Bharat / bharat

2021 చివర్లో అమెరికాకు మోదీ!

author img

By

Published : Jun 15, 2021, 2:39 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు సన్నద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏడాది చివర్లో మోదీ అగ్రరాజ్యంలో పర్యటించనున్నట్లు సమాచారం.

modi, PM Modi
మోదీ, నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది చివరలో అమెరికాలో పర్యటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. ఇటీవలే జీ-7 శిఖరాగ్ర సదస్సుకు మోదీ వర్చువల్​గా హాజరైన నేపథ్యంలో ఈ పర్యటన అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

తొలుత 47వ జీ-7 శిఖరాగ్ర సదస్సుకు హాజరవ్వాలని బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్.. మోదీని ఆహ్వానించారు. కానీ, కరోనా నేపథ్యంలో మోదీ ఈ సదస్సుకు హాజరుకావట్లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

కొవిడ్​ వ్యాప్తి మొదలైన తర్వాత ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటించలేదు. ఈ ఏడాదిలో మొదటిసారిగా మార్చిలో బంగ్లాదేశ్​కు వెళ్లారు.

ఇదీ చదవండి:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది చివరలో అమెరికాలో పర్యటించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఈ విషయంపై అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. ఇటీవలే జీ-7 శిఖరాగ్ర సదస్సుకు మోదీ వర్చువల్​గా హాజరైన నేపథ్యంలో ఈ పర్యటన అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

తొలుత 47వ జీ-7 శిఖరాగ్ర సదస్సుకు హాజరవ్వాలని బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్.. మోదీని ఆహ్వానించారు. కానీ, కరోనా నేపథ్యంలో మోదీ ఈ సదస్సుకు హాజరుకావట్లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

కొవిడ్​ వ్యాప్తి మొదలైన తర్వాత ప్రధాని మోదీ విదేశాల్లో పర్యటించలేదు. ఈ ఏడాదిలో మొదటిసారిగా మార్చిలో బంగ్లాదేశ్​కు వెళ్లారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.