ETV Bharat / bharat

రంగుల దుకాణాల్లో మంటలు- ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్ గ్వాలియర్​లోని రెండు రంగుల దుకాణాల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.

author img

By

Published : May 18, 2020, 1:25 PM IST

Updated : May 18, 2020, 2:47 PM IST

seven killed as Paint shops catch fire in Madhya Pradesh's Gwalior
గ్వాలియర్ అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్ గ్వాలియర్​లోని ఓ మూడంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి ఏడుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న రెండు కుటుంబాలను రక్షించారు.

రంగుల దుకాణాల్లో మంటలు- ఏడుగురు మృతి

"భవనంలోని రెండు రంగుల దుకాణాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నాం. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించాం."

- ఓ పోలీసు అధికారి

ఇదీ చూడండి: వలస కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ

మధ్యప్రదేశ్ గ్వాలియర్​లోని ఓ మూడంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి ఏడుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది భవనంలో చిక్కుకున్న రెండు కుటుంబాలను రక్షించారు.

రంగుల దుకాణాల్లో మంటలు- ఏడుగురు మృతి

"భవనంలోని రెండు రంగుల దుకాణాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నాం. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించాం."

- ఓ పోలీసు అధికారి

ఇదీ చూడండి: వలస కార్మికులకు, పోలీసులకు మధ్య ఘర్షణ

Last Updated : May 18, 2020, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.