కరోనా బాధితులకు వైద్య సహాయం కోసం రైలు బోగీలను వినియోగించేందుకు సిద్ధమవుతోంది రైల్వే శాఖ. చికిత్స అందించేందుకు అనుగుణంగా బోగీలను సిద్ధం చేస్తోంది.
![corona railway](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6571372_rail.jpg)
కరోనా బాధితులకు వైద్య సహాయం కోసం రైలు బోగీలను వినియోగించేందుకు సిద్ధమవుతోంది రైల్వే శాఖ. చికిత్స అందించేందుకు అనుగుణంగా బోగీలను సిద్ధం చేస్తోంది.
కొవిడ్-19 బాధితులు ఉండేందుకు వీలుగా త్రీటైర్ కోచ్లో మధ్యనుండే పడకలను తొలగిస్తోంది. రోగిని నిర్బంధంలో ఉంచేందుకు కావాలసిన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఐసొలేషన్ కోచ్లో ఈ ప్రత్యేకతలు ఉండనున్నాయి.
ఇదీ చూడండి: కరోనా సోకిన 'జర్నలిస్ట్'పై కేసు నమోదు
కరోనా బాధితులకు వైద్య సహాయం కోసం రైలు బోగీలను వినియోగించేందుకు సిద్ధమవుతోంది రైల్వే శాఖ. చికిత్స అందించేందుకు అనుగుణంగా బోగీలను సిద్ధం చేస్తోంది.
కొవిడ్-19 బాధితులు ఉండేందుకు వీలుగా త్రీటైర్ కోచ్లో మధ్యనుండే పడకలను తొలగిస్తోంది. రోగిని నిర్బంధంలో ఉంచేందుకు కావాలసిన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఐసొలేషన్ కోచ్లో ఈ ప్రత్యేకతలు ఉండనున్నాయి.
ఇదీ చూడండి: కరోనా సోకిన 'జర్నలిస్ట్'పై కేసు నమోదు