ETV Bharat / bharat

దేశంలో రికార్డు స్థాయిలో 9,996 కేసులు, 357 మరణాలు

author img

By

Published : Jun 11, 2020, 9:49 AM IST

Updated : Jun 12, 2020, 9:08 AM IST

దేశంలో కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 286,579 కు చేరింది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 9,996 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 357 మంది ప్రాణాలు కోల్పోయారు.

CORONA CASES
దేశంలో రికార్డు స్థాయిలో 9,996 కేసులు, 357 మరణాలు

భారత్​ కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మరో 9,996 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 357 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క రోజు కేసులు, మరణాల్లో ఇప్పటివరకు ఇదే అత్యధికం.

CORONA CASES
దేశంలో కరోనా వివరాలు
CORONA CASES
కరోనా కేసుల వివరాలు
భారత్​లో కరోనా మహమ్మారి విజృంభణ

మహారాష్ట్రలో అత్యధికంగా 3438 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 94 వేలు దాటింది. గుజరాత్​లో 1347 మంది, మధ్యప్రదేశ్​లో 427, బంగాల్​లో 432 మంది మరణించారు.

ఇదీ చూడండి: ప్రపంచంపై కరోనా పంజా.. 75 లక్షలకు చేరువలో కేసులు

భారత్​ కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మరో 9,996 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 357 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క రోజు కేసులు, మరణాల్లో ఇప్పటివరకు ఇదే అత్యధికం.

CORONA CASES
దేశంలో కరోనా వివరాలు
CORONA CASES
కరోనా కేసుల వివరాలు
భారత్​లో కరోనా మహమ్మారి విజృంభణ

మహారాష్ట్రలో అత్యధికంగా 3438 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 94 వేలు దాటింది. గుజరాత్​లో 1347 మంది, మధ్యప్రదేశ్​లో 427, బంగాల్​లో 432 మంది మరణించారు.

ఇదీ చూడండి: ప్రపంచంపై కరోనా పంజా.. 75 లక్షలకు చేరువలో కేసులు

Last Updated : Jun 12, 2020, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.