ETV Bharat / snippets

విజయవాడలో యువకుడు అనుమానాస్పద మృతి - బ్లేడ్ బ్యాచ్​ పనేనని అనుమానం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 19, 2024, 10:31 AM IST

young_man_died
young_man_died (ETV Bharat)

Young Man Suspicious Died in Kaleswara Rao Market in Vijayawada : విజయవాడ వన్​టౌన్​ కాళేశ్వరరావు మార్కెట్​ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు కొత్తపేట మక్కినవారి వీధికి చెందిన కల్యాణ్​ సాయికుమార్​గా పోలీసులు గుర్తించారు. యువకుడ్ని మెడపై బ్లేడ్​తో గాయపరిచి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోకి బ్లేడ్​ బ్యాడ్​ ముఠానే ఈ హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి విజయవాడ నార్త్​జోన్​ ఏసీపీ రాజారావు వెళ్లి పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు పేర్కొన్నారు.

Young Man Suspicious Died in Kaleswara Rao Market in Vijayawada : విజయవాడ వన్​టౌన్​ కాళేశ్వరరావు మార్కెట్​ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు కొత్తపేట మక్కినవారి వీధికి చెందిన కల్యాణ్​ సాయికుమార్​గా పోలీసులు గుర్తించారు. యువకుడ్ని మెడపై బ్లేడ్​తో గాయపరిచి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోకి బ్లేడ్​ బ్యాడ్​ ముఠానే ఈ హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి విజయవాడ నార్త్​జోన్​ ఏసీపీ రాజారావు వెళ్లి పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.