Young Man Suspicious Died in Kaleswara Rao Market in Vijayawada : విజయవాడ వన్టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు కొత్తపేట మక్కినవారి వీధికి చెందిన కల్యాణ్ సాయికుమార్గా పోలీసులు గుర్తించారు. యువకుడ్ని మెడపై బ్లేడ్తో గాయపరిచి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోకి బ్లేడ్ బ్యాడ్ ముఠానే ఈ హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి విజయవాడ నార్త్జోన్ ఏసీపీ రాజారావు వెళ్లి పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు పేర్కొన్నారు.
విజయవాడలో యువకుడు అనుమానాస్పద మృతి - బ్లేడ్ బ్యాచ్ పనేనని అనుమానం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 19, 2024, 10:31 AM IST
Young Man Suspicious Died in Kaleswara Rao Market in Vijayawada : విజయవాడ వన్టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు కొత్తపేట మక్కినవారి వీధికి చెందిన కల్యాణ్ సాయికుమార్గా పోలీసులు గుర్తించారు. యువకుడ్ని మెడపై బ్లేడ్తో గాయపరిచి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోకి బ్లేడ్ బ్యాడ్ ముఠానే ఈ హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి విజయవాడ నార్త్జోన్ ఏసీపీ రాజారావు వెళ్లి పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు పేర్కొన్నారు.