ETV Bharat / snippets

కన్హా శాంతివనానికి ధన్​ఖడ్ దంపతులు - స్వాగతం పలికిన గవర్నర్, మంత్రి పొన్నం

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 1:01 PM IST

Vice President Jagdeep Dhankar Arrived To Telangana
Vice President Jagdeep Dhankar Arrived To Telangana (ETV Bharat)

Vice President Jagdeep Dhankar Arrived To Telangana : కన్హా శాంతివనంలో నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ దంపతులు శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న వారికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులు రోడ్డు మార్గంలో నందిగామ మండలంలోని కన్హా శాంతివనానికి వెళ్లారు.

Vice President Jagdeep Dhankar Arrived To Telangana : కన్హా శాంతివనంలో నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ దంపతులు శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న వారికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులు రోడ్డు మార్గంలో నందిగామ మండలంలోని కన్హా శాంతివనానికి వెళ్లారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.