ETV Bharat / snippets

విశాఖకు చేరుకున్న కేంద్రమంత్రి కుమారస్వామి - నేడు స్టీల్‌ ప్లాంట్‌ పని తీరుపై సమీక్ష

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 10:46 PM IST

Updated : Jul 11, 2024, 6:53 AM IST

Union Minister Kumara Swamy Reached in Visakha
Union Minister Kumara Swamy Reached in Visakha (ETV Bharat)

Union Minister Kumara Swamy Reached in Visakha : దిల్లీ నుంచి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి పత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. గురువారం స్టీల్‌ ప్లాంట్‌ పని తీరు ఆర్థిక పరిస్థితులపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం విశాఖకు వచ్చారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఉక్కుశాఖ మంత్రికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన స్టీల్ ప్లాంట్ ఆర్​ఐఎన్​ఎల్​ గెస్ట్ హౌస్​కి వెళ్లారు.

Union Minister Kumara Swamy Reached in Visakha : దిల్లీ నుంచి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి పత్యేక విమానంలో విశాఖకు చేరుకున్నారు. గురువారం స్టీల్‌ ప్లాంట్‌ పని తీరు ఆర్థిక పరిస్థితులపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం విశాఖకు వచ్చారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఉక్కుశాఖ మంత్రికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన స్టీల్ ప్లాంట్ ఆర్​ఐఎన్​ఎల్​ గెస్ట్ హౌస్​కి వెళ్లారు.

Last Updated : Jul 11, 2024, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.