ETV Bharat / snippets

సోషల్​ మీడియాతో ప్రతిపక్షాల వ్యతిరేక ప్రచారాలను తిప్పికొట్టాలి : మహేశ్​కుమార్ గౌడ్‌

author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

MAHESH KUMAR GOUD ABOUT CONGRESS SOCIAL MEDIA
TPCC President on Congress Social Media Campaign (ETV Bharat)

TPCC President on Congress Social Media Campaign : పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్ గౌడ్‌ మంగళవారం ప్రభుత్వ కార్పొరేషన్‌ ఛైర్మన్‌లతో గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచుకుని ప్రచారం చేయడంతోపాటు ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని ఛైర్మన్‌లకు సూచించారు. ఇంకా దూకుడుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన మీడియా ఫ్లాట్‌ఫాంను బాగా వాడుకుని ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని తెలిపారు.

ప్రతి ఒక్కరూ తమ సోషల్‌ మీడియా అన్ని రకాల ఫ్లాట్​ ఫామ్‌లను ఉపయోగించుకుని కాంగ్రెస్, ప్రభుత్వ అనుకూల ప్రచారం చేస్తూ ప్రతిపక్ష పార్టీల వ్యతిరేక ప్రచారాలు తిప్పికొట్టాలని మహేష్‌కుమార్ గౌడ్‌ వివరించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

TPCC President on Congress Social Media Campaign : పీసీసీ అధ్యక్షుడు మహేశ్​ కుమార్ గౌడ్‌ మంగళవారం ప్రభుత్వ కార్పొరేషన్‌ ఛైర్మన్‌లతో గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచుకుని ప్రచారం చేయడంతోపాటు ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని ఛైర్మన్‌లకు సూచించారు. ఇంకా దూకుడుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాన మీడియా ఫ్లాట్‌ఫాంను బాగా వాడుకుని ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని తెలిపారు.

ప్రతి ఒక్కరూ తమ సోషల్‌ మీడియా అన్ని రకాల ఫ్లాట్​ ఫామ్‌లను ఉపయోగించుకుని కాంగ్రెస్, ప్రభుత్వ అనుకూల ప్రచారం చేస్తూ ప్రతిపక్ష పార్టీల వ్యతిరేక ప్రచారాలు తిప్పికొట్టాలని మహేష్‌కుమార్ గౌడ్‌ వివరించారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.