Special Arrangements in Yadadri : ఇకపై తిరుమల తిరుపతి తరహాలో భక్తులకు యాదాద్రిలోనూ స్వయంభువుల దర్శనం కలగనుంది. మహాముఖ మండపంలో దూరం నుంచే మూలవరులను చూస్తూ , గర్భగుడి చెంతకు భక్తులు చేరేలా కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. వచ్చే బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని యాదాద్రి ఈవో భాస్కర్రావు ఈటీవీ భారత్తో చెప్పారు. స్వామి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికు, తీర్థంతోపాటు శఠగోపంతో ఆశీర్వాదం అందేలా చూస్తామని వివరించారు. అందుకోసం ప్రత్యేక పూజారిని నియమించనున్నట్లు తెలిపారు.
తిరుమల తరహాలో యాదాద్రిలోనూ స్వయంభువుల దర్శనం
Published : Jul 7, 2024, 12:22 PM IST
Special Arrangements in Yadadri : ఇకపై తిరుమల తిరుపతి తరహాలో భక్తులకు యాదాద్రిలోనూ స్వయంభువుల దర్శనం కలగనుంది. మహాముఖ మండపంలో దూరం నుంచే మూలవరులను చూస్తూ , గర్భగుడి చెంతకు భక్తులు చేరేలా కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. వచ్చే బుధవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని యాదాద్రి ఈవో భాస్కర్రావు ఈటీవీ భారత్తో చెప్పారు. స్వామి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికు, తీర్థంతోపాటు శఠగోపంతో ఆశీర్వాదం అందేలా చూస్తామని వివరించారు. అందుకోసం ప్రత్యేక పూజారిని నియమించనున్నట్లు తెలిపారు.