President Draupadi Murmu Reached Telangana : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు చేరుకున్నారు. దిల్లీ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆమెకు బేగంపేట విమానాశ్రంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్ ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి నేరుగా శామీర్పేట్లోని నల్సార్ విశ్వవిద్యాలయానికి బయల్దేరారు. నల్సార్ విశ్వవిద్యాలయంలో జరిగే 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. పీహెచ్డీ, పీజీ, డిగ్రీలో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పట్టాలు అందించనున్నారు.
హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము - గవర్నర్, సీఎం ఘన స్వాగతం
Published : 8 hours ago
|Updated : 7 hours ago
President Draupadi Murmu Reached Telangana : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు చేరుకున్నారు. దిల్లీ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆమెకు బేగంపేట విమానాశ్రంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్ ఘన స్వాగతం పలికారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రాష్ట్రపతి నేరుగా శామీర్పేట్లోని నల్సార్ విశ్వవిద్యాలయానికి బయల్దేరారు. నల్సార్ విశ్వవిద్యాలయంలో జరిగే 21వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. పీహెచ్డీ, పీజీ, డిగ్రీలో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పట్టాలు అందించనున్నారు.