Security At Warangal Municipal Corporation Office : వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరగబోయే బడ్జెట్ సమావేశాన్ని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు పట్టిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. గతంలో బీఆర్ఎస్ కార్పొరేటర్గా గెలిచి, మేయర్ పదవి దక్కించుకున్న సుధారాణి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన రహదారులను భారీ గేట్లతో ఎక్కడికక్కడే మూసివేశారు.
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jun 20, 2024, 3:23 PM IST
![వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు Municipal Corporation Office](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-06-2024/1200-675-21753561-thumbnail-16x9-warangal.jpg?imwidth=3840)
Security At Warangal Municipal Corporation Office : వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరగబోయే బడ్జెట్ సమావేశాన్ని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అడ్డుకుంటారనే సమాచారంతో పోలీసులు పట్టిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. గతంలో బీఆర్ఎస్ కార్పొరేటర్గా గెలిచి, మేయర్ పదవి దక్కించుకున్న సుధారాణి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వరంగల్ మహానగర పాలక సంస్థ ప్రధాన రహదారులను భారీ గేట్లతో ఎక్కడికక్కడే మూసివేశారు.